మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగర నడిబొడ్డున…

ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి.. అమీర్‌పేటలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో…

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు జనసేన అండ

కోటపాలెం పంచాయతీ సుకలలో ఉండకపోవచ్చు.. కానీ కష్టం వచ్చినప్పుడు ముందూ వెనుకా చూడకుండా సహాయం చేయడం జనసేన నైజం అని మరోసారి…

విజయవాడలో ఘనంగా ‘MSME గ్రోత్ సమ్మిట్ 2026’

విజయవాడ : విజయవాడలో ఘనంగా నిర్వహించిన “MSME గ్రోత్ సమ్మిట్ 2026” కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి హెచ్చరిక

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి…

త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

కాకినాడ : జిల్లా కేంద్రం కాకినాడలో త్వరలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల…

హనుమజ్జయంతి సందర్భంగా దాసాంజనేయ స్వామి ఆలయంలో మహా అన్నసమారాధన

ఏలూరు : హనుమజ్జయంతి మహోత్సవాల సందర్భంగా ఏలూరులోని 7వ డివిజన్ బెనర్జీపేటలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో మహా అన్నసమారాధన కార్యక్రమం…

“మనుషులం మనం” అనే భావనతో జనసేన ముందుకు సాగుతోంది: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జనసేన పార్టీ రాజకీయాల్లో మార్పు…

ఎమ్.టీవీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే చంటి

ఏలూరు : ఎమ్.టీవీ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాజిక సేవలో భాగంగా ఏలూరులో చలివేంద్రం…

సంగం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. భోజ్యా నాయక్‌కు జనసేన నాయకుల శుభాకాంక్షలు

సంగం: సాధారణ బదిలీల్లో భాగంగా సంగం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. భోజ్యా నాయక్‌ను జనసేన పార్టీ సంగం మండల సీనియర్…