విజయవాడలో జనసేన బలోపేతంపై నాయకుల సమావేశం

విజయవాడ: విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాలపై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో…

అనంతపురం మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలి: ఐడీసీ బోర్డులో పత్తి చంద్రశేఖర్

విజయవాడ: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షతన ఐదో…

ఆషాఢ మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జూలై 15 నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ మహోత్సవాలు, వారాహి నవరాత్రులు, శ్రీ శాకంబరీ…

ప్రజల్లోనే జనసేన బలం.. క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలి: పవన్ కళ్యాణ్

విజయవాడ: జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో నిరంతరం నిర్వహించడం తక్షణ కర్తవ్యమని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

హస్తకళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న **”లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్‌పో 2026″**ను విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…

క్షేత్రస్థాయి నాయకత్వమే జనసేన బలోపేతానికి పునాది: కందుల దుర్గేష్

విజయవాడ : క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పెంపొందించడంతో పాటు జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక,…

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీరియస్

కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.…

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు సహించం: తిరుపతి సురేష్

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు జనసేన పార్టీ విజయవాడ నగర ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ తిరుపతి…

మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం – సానా సతీష్ బాబు

కాకినాడ/విజయవాడ: భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారతకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని…

జూన్ 5 నుంచి ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో…