రాజోలు నియోజకవర్గంలోని గుడిమెళ్ళంక గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో వివిధ గ్రామాలకు చెందిన 374 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ…
Category: RAJOLU
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం రాష్ట్ర పండుగగా గుర్తింపు
రాజోలు నియోజకవర్గం: చారిత్రక పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలను ఇకపై రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
క్కవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
రాజోలు: లక్కవరం ఎంజి గార్డెన్స్ మినీ ఫంక్షన్ హాల్లో మలికిపురం మండలానికి చెందిన విశ్వేశ్వరాయపురం మరియు ఇరుసుమండ గ్రామాల రైతులకు రీ-సర్వే…
ఘనంగా యెనుముల నాగు పదవీవిరమణ సన్మాన సభ
రాజోలు: మలికిపురం మండలం పరిధిలోని కేశనపల్లి గ్రామంలోని గీతామందిరంలో తాజా మాజీ సర్పంచ్ ఎనుముల నాగు పదవీవిరమణ సన్మాన సభ ఘనంగా…
అభివృద్ధి – ఆధ్యాత్మికత కలిసిన అంతర్వేది: రూ.17.33 కోట్ల తాగునీటి పథకం ప్రారంభం
అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి * పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదు * రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి…
చింతలమోరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై సమీక్ష: పునరుద్ధరణకు చర్యలు
రాజోలు: మలికిపురం మండలం, చింతలమోరి ప్రాంతంలో రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పునరుద్ధరించి ప్రయోజనకరంగా మార్చే దిశగా…
శృంగవరప్పాడులో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం
రాజోలు: సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడు గ్రామంలో రాజోలు – అంతర్వేది వయా శృంగవరప్పాడు మీదుగా వెళ్ళే నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును…
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే దేవ
రాజోలు, రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. చేనేత మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల…
అంతర్వేదికర హెల్త్ క్లినిక్ నిర్మాణానికి భూమిపూజ
రాజోలు: సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామ పంచాయతీ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరిగింది. రూ.55…