విద్యార్థినులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రాజోలు బాలికల వసతిగృహంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రాజోలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల…

రూ.3.70 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.3.70 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు ఆర్‌అండ్‌బీ రహదారులను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్…

గుడిమెల్లంక నీటి పథకం మోటార్ల మరమ్మతులు పూర్తి

రాజోలు: గుడిమెల్లంక సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు మండలాల పరిధిలోని 30…

ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలసి జన్మదిన శుభాకాంక్షలు

రాజోలు: జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను ఈరోజు క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.…

పుట్టినరోజు సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం.. పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గంలోని వేగివారిపాలెం గ్రామానికి చెందిన ఆచంట సాయి కృష్ణ కుటుంబ సభ్యులు పులపర్తి సామాలిక పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాన్ని…

పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారాలు ఆపాలి

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐకు జనసేన నాయకుల వినతి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై…

సఖినేటిపల్లి లంక ప్రజలకు ఉచిత త్రాగునీటి సరఫరా – జనసేన చిరుపవన్ సేవా సమితి సేవలు

సఖినేటిపల్లి లంక ప్రజలకు అండగా జనసేన – ఉచిత త్రాగునీటి పంపిణీ సఖినేటిపల్లి లంకలోని వినాయకుని గుడి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న…

ఏ.ఎఫ్.డి.టి గ్రౌండ్‌లో శాంతి ర్యాలీ, బహిరంగ ప్రార్థన సభ ఏర్పాట్లు

రాజోలు: మల్కిపురం ఏ.ఎఫ్.డి.టి గ్రౌండ్‌లో నిర్వహించనున్న శాంతి ర్యాలీ మరియు బహిరంగ ప్రార్థన సభ కోసం ఏర్పాట్ల పనులు ప్రారంభించబడ్డాయి. ఈ…

మూలపోడులో చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ సేవలు

రాజోలు నియోజకవర్గం: గుడిమెళ్ళంక గ్రామం, మూలపోడులో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి…

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం

రాజోలు నియోజకవర్గం: కోనసీమ జిల్లా పరిధిలోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ 2026 పరీక్షల్లో ఉత్తమ…