హైదరాబాద్‌లో జనసేన నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడుతోంది. పార్టీ విస్తరణకు మరింత ఊతమిచ్చేలా హైదరాబాద్‌లో…

రెండేళ్ల ఎన్డీఏ పాలన రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణయుగానికి నాంది: సుంకర శ్రీనివాస్

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్‌లో నిర్వహించిన విజయోత్సవ బహిరంగ…

అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్.. మానవత్వానికి నిదర్శనమన్న బొబ్బేపల్లి సురేష్ నాయుడు

వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్‌ను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్…

పవన్ కళ్యాణ్‌పై దుష్ప్రచారం.. కోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రసారమైన పోస్టులు, వీడియోలు, కథనాలను తక్షణమే తొలగించాలని…

వ్యక్తిగత విమర్శలు వద్దు.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు.…

48 గంటల్లో ఆరోపణలకు ఆధారాలు చూపాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనపై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు సమర్పించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు…

మోదీ 12 ఏళ్ల పాలనపై ఎన్డీయే భేటీలో పవన్ కళ్యాణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన జాతీయ…

సీపీఐ దిగ్గజ నేతకు జయంతి నివాళులు

హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ప్రముఖ వామపక్ష నాయకుడు కీర్తిశేషులు చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సీఆర్ ఫౌండేషన్ ప్రాంగణంలో…

మామిడికుదురులో అంగన్వాడీ టీచర్లకు ఏఐ ఆధారిత శిక్షణ

మామిడికుదురు : ఐసీడీఎస్ పి. గన్నవరం ప్రాజెక్టు పరిధిలోని మామిడికుదురు మండలంలో అంగన్వాడీ టీచర్లకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ప్రత్యేక శిక్షణ…

ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 దోహదం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను…