మహిళా ఎస్సైపై దాడిని ఖండించిన మాదాసు నరసింహ

జనసేన నాయకులు మాదాసు నరసింహ మహిళా పోలీసు అధికారి ప్రవళికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారిణిని చుట్టుముట్టి అభ్యంతరకరంగా…

ఉత్తరాంధ్రకు మకుటాయమానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి దుర్గేష్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతానికి ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అవకాశాలు…

రేషన్ దుకాణాల ద్వారా 70 రకాల వస్తువులు పోటీ ధరలకు

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాల…

గురు పౌర్ణమి అన్నసమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం వాకలగరువు గ్రామంలోని శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ శిరిడి సాయిబాబా…

శ్రీ కళ్యాణ కోదండ రామాలయ ఏకాహ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరు శివారు వ్యాఘ్రస్వరం, కముజువారిపాలెంలోని శ్రీ కళ్యాణ కోదండ రామాలయంలో నిర్వహించిన…

ఎన్టీఆర్‌కు భుజం గాయం.. 8 వారాల విశ్రాంతి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భుజానికి గాయం అయినట్లు ఆయన బృందం అధికారికంగా వెల్లడించింది. ఇటీవల జరిగిన ఓ అనుకోని ఘటనలో ఈ…

కర్ణాటకలో జనసేన భావజాల ప్రచారం

చిక్కబళ్లాపూర్ (కర్ణాటక): జనసేన పార్టీ సిద్ధాంతాలు, సామాజిక పరివర్తనకు సంబంధించిన భావజాలాన్ని కర్ణాటకలోని ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరవేసే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాలు…

కరీంనగర్ పార్లమెంట్ సమన్వయ సమావేశంలో తగరపు శ్రీనివాస్

కరీంనగర్: జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ అధ్యక్షతన తొలి పార్లమెంట్ సమన్వయ…

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కేంద్రం

న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం స్పష్టం…