‘మిషన్ మార్చి–2027’ విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎం. సుధాకర్

మార్కాపురం: పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా రూపొందించిన ‘మిషన్ మార్చి–2027’ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు…

ఫ్రాన్స్‌లో ప్రపంచ రవాణా సదస్సులో మార్కాపురం యువ శాస్త్రవేత్త ప్రతిభ

మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ బి. ఆదినారాయణ అంతర్జాతీయ వేదికపై తన…

సేవా కార్యక్రమాలకు గుర్తింపు.. విజయరావు నరసింహరావుకు ఘన సన్మానం

మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని విహారి గ్రాండ్ ఇన్‌లో ఆదివారం నిర్వహించిన మార్కాపురం లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఎన్నికల…

ఎమ్మార్పీ ధరలకే ఎరువుల విక్రయాలు చేయాలి: జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం : రైతులకు అవసరమైన ఎరువులను గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం…

ఏపీ ఎయిమ్స్-2.0 పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

మార్కాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్-2.0 యాప్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్…

పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం: పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. అధికారులు,…

ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం, జూలై 2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్…

పీజీఆర్‌ఎస్‌లో 212 ఫిర్యాదులు.. అధికారులకు కలెక్టర్ హెచ్చరిక

మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి మొత్తం 212 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ…

ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం : ప్రభుత్వ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత…

విద్యుత్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలి: జేఏసీ డిమాండ్

విద్యుత్ బస్సులను ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేసి, సంస్థ ఆధ్వర్యంలోనే ప్రజలకు సేవలందించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డిమాండ్…