తుపాను వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మిర్చి రైతుల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు‘మిగ్ జాంతుపాను మిర్చి రైతును నిలువునా ముంచేసింది.…
వైసీపీ క్లియరెన్స్ సేల్
మొదలుపెట్టింది
• పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలు• కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన 2,680 ఎకరాల విషయంలో…
పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్
నిధులు కాజేసి, పంచాయతీల అధికారాలను అస్తవ్యస్తం చేశారు రూ.3,359 కోట్ల నిధులు పక్క దారి రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచిన ప్రభుత్వం…
ఓటర్ వెరిఫికేషన్లో పాల్గొన్న జనసేన నాయకులు
పార్వతీపురం నియోజకవర్గం : పార్వతిపురం మండలంలో గురువారం కొన్ని గ్రామాల్లో ఓటర్ వెరిఫికేషన్ కొత్త ఓటర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే…
పిడుగురాళ్ళ గిరిజన బాలికల గురుకుల పాఠశాలని సందర్శించిన జనసేన నాయకులు
గురజాల: గురుకుల విద్యాలయంలో విద్యార్థులు ఆకలితో బాధపడుతున్నట్లు , మెనూ ప్రకారం పెట్టాల్సినవి పెట్టకుండా .. చాలీచాలని నీళ్ళ సాంబార్ పోసిన…
త్రాగు నీటి సమస్యపై స్పందించిన జనసేన
మంగళగిరి టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప ప్రజలు గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం ఇక్కట్లు ఎదుర ్కొం టున్నారు.…
యార్లగడ్డ వారి గూడెంలో రైతులను పరామర్శించిన జనసేన-టీడీపీ పార్టీల నేతలు
పెనమలూరు నియోజకవర్గం , మిచౌంగ్ తుఫాన్ ముంపు ప్రాంతాలను జనసేన పార్టీ కంకిపాడు మండల ప్రధాన కార్యదర్శి చొక్కా రాజా, కార్యదర్శి…
బొలిశెట్టి శ్రీనివాస్ సొంత ఖర్చులతో పలు సహాయక కార్యక్రమాలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం : జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా ఇటీవల రోడ్ ప్రమాదానికి గురైఎల్ అగ్రహారం గ్రామానికి…
కొల్లు లక్ష్మికి మనోధైర్యాన్నిచ్చిన రాపాక రమేష్ బాబు
డా .బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాక గ్రామానికి చెందిన కొల్లు లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.…
పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐపోలవరం మండలం పోలవరం గ్రామంలో…