పెద్దాపురంలో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’కు విశేష స్పందన

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలోని 20, 21 వార్డుల్లో నిర్వహించిన ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.…

విద్యార్థినులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రాజోలు బాలికల వసతిగృహంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రాజోలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల…

ఎమ్మెల్యే బత్తులకు రైతుల కృతజ్ఞతలు

రాజానగరం నియోజకవర్గానికి చెందిన పొగాకు రైతులు రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.…

రూ.3.70 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.3.70 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు ఆర్‌అండ్‌బీ రహదారులను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్…

వాడపల్లి ఆలయ అభివృద్ధిపై కలెక్టర్ ఆదేశాలు

కొత్తపేట: వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.…

ఎన్‌హెచ్-216 పనుల్లో జాప్యంపై కలెక్టర్ హెచ్చరిక

అమలాపురం: జాతీయ రహదారి-216 విస్తరణలో భాగంగా చేపట్టిన 132 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ తరలింపు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.…

మృత రైతు కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కు

డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా అందజేత కాకినాడ: కాకినాడ జిల్లా కరప మండలం జెడ్. భావవరం ప్రాథమిక వ్యవసాయ…

గుడిమెల్లంక నీటి పథకం మోటార్ల మరమ్మతులు పూర్తి

రాజోలు: గుడిమెల్లంక సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు మండలాల పరిధిలోని 30…

ముద్రగడ మృతిపై శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల సంతాపం

రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల ప్రగాఢ…

నిలిచిపోయిన వాటర్ ట్యాంకు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

మామిడికుదురు: మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకుతోట ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న 30 KL సామర్థ్యమున్న…