వితంతువులకు భారీ భరోసా.. జూన్ నుంచి ₹4,000 కొత్త పింఛన్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతువులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది వితంతువులకు ప్రతి నెల ₹4,000…

ఏప్రిల్ 24కి కౌంట్‌డౌన్… మరో రోజు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 24న ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. “1…

కొవ్వూరులో డ్వాక్రా మహిళలకు మొబైల్ ఫోన్ల పంపిణీ

కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలో డ్వాక్రా మహిళలకు (వి.ఓ.ఏ) మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ గా జి ఎన్ రావు

అమలాపురం: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్‌గా జి ఎన్ రావు నియమితులయ్యారు.…

శ్రీ నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానంటూ ఉప…

వాడపల్లి పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు

కొత్తపేట: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన శస్త్రచికిత్స నుండి త్వరగా సంపూర్ణ…

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బెంగళూరులో అన్నదానం

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో…

పడా డైరెక్టర్‌ను కలిసిన పెంకే జగదీష్ – గంగానగరం సమస్యలపై వినతి

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పి.ఏ.డి.ఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శివరాం ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ వెల్ఫేర్ మరియు…

నందలూరులో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

రాజంపేట: జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన…

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం సూఫీ దర్బార్‌లో సర్వమత ప్రార్థనలు

తిరువూరు: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా ప్రజాజీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ తిరువూరు నియోజకవర్గ జనసేన నాయకులు సర్వమత ప్రార్థనలు…