పాశ్యం యాదగిరికి రాచమడుగు చందు, సుందర్ హెచ్చరిక
నంద్యాల: జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నంద్యాల జిల్లా జనసేన నాయకులు రాచమడుగు…
ఉమామహేశ్వరంలో రైతులకు శాశ్వత భూ హక్కులు – రైతువారి పట్టాల పంపిణీ
తాడేపల్లిగూడెం: పెంటపాడు మండలం, ఉమామహేశ్వరం (ఇనాం గ్రామం)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇనాం భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ అర్హులైన రైతులకు…
నిరంతర విద్యుత్ సరఫరా కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు
అమలాపురం: అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా…
ఎలిమినేటర్లో రాజస్థాన్ ఘన విజయం.. ముగిసిన సన్రైజర్స్ ప్రయాణం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్…
మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగర నడిబొడ్డున…
ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి.. అమీర్పేటలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో…
విజయవాడలో ఘనంగా ‘MSME గ్రోత్ సమ్మిట్ 2026’
విజయవాడ : విజయవాడలో ఘనంగా నిర్వహించిన “MSME గ్రోత్ సమ్మిట్ 2026” కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…
బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి హెచ్చరిక
కోల్కతా: పశ్చిమబెంగాల్లో నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి…
త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన
కాకినాడ : జిల్లా కేంద్రం కాకినాడలో త్వరలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల…