కొట్టే సాయిని మర్యాదపూర్వకంగా కలిసిన దుర్గం మోహన్

శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టే సాయిని సోమవారం జనసేన పార్టీ యువ నాయకుడు, దుర్గం ఫౌండేషన్ అధినేత, ఎన్నారై…

కర్నూలులో ఘనంగా ఎన్డీఏ ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ సభ.. భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు

కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు కన్వెన్షన్ హాల్‌లో ఎన్డీఏ కూటమి (కర్నూలు పార్లమెంట్) ఆధ్వర్యంలో ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ సభ ఘనంగా నిర్వహించారు.…

వ్యక్తిగత విమర్శలు వద్దు.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు.…

ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు హాజరు ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ…

కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాలి: లోకేష్

విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర…

48 గంటల్లో ఆరోపణలకు ఆధారాలు చూపాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనపై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు సమర్పించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు…

థీమాటిక్ యోగాను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్ విజయ సునీత

ఈనెల 13వ తేదీన మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా…

తెలంగాణ ఎవరి జాగీర్ కాదు.. అది నా మాతృభూమి: పవన్ కళ్యాణ్

తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీర్ కాదని, అది తన మాతృభూమి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో…

ఉపాధి శ్రామికులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసిన జనసేన నేతలు

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఎండ తీవ్రత మధ్య ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న శ్రామికులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ,…

పిడుగు హరిప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తంబళ్ళపల్లి రమాదేవి

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) పిడుగు హరిప్రసాద్…