మార్కాపురం: మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేస్తున్న సెంట్రల్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.3 వేల…
Category: Prakasam
మార్కాపురం జాబ్ మేళాలో 41 మందికి ఉద్యోగాలు
మార్కాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగులు, నిరుద్యోగ…
ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: ప్రకాశం ఎస్పీ
ఒంగోలు : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ…
ఆషాఢ మాసం తొలి వారంలో ముద్దసాని అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ
మార్కాపురం సమీపంలోని జమ్మనపల్లి మార్గంలో ఉన్న శ్రీ ముద్దసాని అమ్మవారి దేవాలయంలో ఆదివారం ఆషాఢ మాసం తొలి వారం సందర్భంగా ప్రత్యేక…
‘మిషన్ మార్చి–2027’ విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎం. సుధాకర్
మార్కాపురం: పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా రూపొందించిన ‘మిషన్ మార్చి–2027’ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు…
ఫ్రాన్స్లో ప్రపంచ రవాణా సదస్సులో మార్కాపురం యువ శాస్త్రవేత్త ప్రతిభ
మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ బి. ఆదినారాయణ అంతర్జాతీయ వేదికపై తన…
ఎమ్మార్పీ ధరలకే ఎరువుల విక్రయాలు చేయాలి: జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
మార్కాపురం : రైతులకు అవసరమైన ఎరువులను గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం…
ఏపీ ఎయిమ్స్-2.0 పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
మార్కాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్-2.0 యాప్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్…
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం: కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం: పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. అధికారులు,…