ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – జిల్లా సాగునీటి సలహా మండలి నిర్ణయం

ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం :…

‘సేనా గళం’ కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్, జెన్-జీ యువత ఆశయాలకు వేదికగా ‘సేనా గళం’

‘సేనా గళం’ అనే కమిటీ ఏర్పాటు సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) యువత…

మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం – సానా సతీష్ బాబు

కాకినాడ/విజయవాడ: భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారతకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని…

పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారాలు ఆపాలి

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐకు జనసేన నాయకుల వినతి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై…

జనవాణిలో రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ సమస్యపై ఫిర్యాదు

డంపింగ్ యార్డ్ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో…

జూన్ 5 నుంచి ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో…

ముస్తూరు రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా

చేనేత కార్మికుల సంక్షేమానికి ఆయన సేవలు చిరస్మరణీయం: నాయకులు జనసేన పార్టీ నాయకుడు, చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మదనపల్లి…

సఖినేటిపల్లి లంక ప్రజలకు ఉచిత త్రాగునీటి సరఫరా – జనసేన చిరుపవన్ సేవా సమితి సేవలు

సఖినేటిపల్లి లంక ప్రజలకు అండగా జనసేన – ఉచిత త్రాగునీటి పంపిణీ సఖినేటిపల్లి లంకలోని వినాయకుని గుడి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న…

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత: ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

‘మీ కోసం’ కార్యక్రమంలో 78 ఫిర్యాదులు స్వీకరణ – అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో…

శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి–భగవాన్ దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ

ఏలూరు నగరంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీరామాలయం, శివయ్య గుడిలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి–భగవాన్ దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం…