వీసీ నియామకాల్లో కాపు-బలిజ మేధావులకు న్యాయం చేయాలి: పాండు రంగయ్య నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ నియామకాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపులో కాపు-బలిజ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆంధ్రప్రదేశ్…

ఆగస్టు 12న కనిగిరిలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆగస్టు 12న కనిగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్…

సెప్టెంబర్ 15 నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియ ప్రారంభం

అగ్రిగోల్డ్ బాధితులకు నిర్దిష్ట కాలపరిమితిలో న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ…

రైతుల కోసం కాదు.. రాజకీయాల కోసమే జగన్ యాత్ర: సానా సతీష్ బాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పొగాకు రైతుల కోసం కాకుండా రాజకీయ ప్రచారం, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యల కోసమే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్…

ఏపీకి మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి: ఎంపీ లింగమనేని రమేశ్

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరో రెండు కొత్త ఎయిమ్స్‌లు (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్…

హస్తకళలకు క్యూ ఆర్ కోడ్‌.. డిజిటల్ గుర్తింపుతో కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ‘లేపాక్షి’ ప్రత్యేక క్యూ ఆర్ కోడ్…

సింగపూర్‌లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు జనసైనికుల ఘన స్వాగతం

వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లిన పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబుకు అక్కడి జనసైనికులు ఘన స్వాగతం పలికి ఆత్మీయ…

ఉషోదయ హైస్కూల్‌లో ఉచిత కంటి పరీక్షల శిబిరం

రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని రమేష్‌నగర్‌లో ఉన్న ఉషోదయ హైస్కూల్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్ ఫౌండేషన్, డాక్టర్ భవ్య ఐ హాస్పిటల్…

మండలి వెంకట కృష్ణారావు ఆశయాల కొనసాగింపే నిజమైన నివాళి: మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ: దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ముగింపు వేడుకలు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర…

ప్రజాహితమే ప్రభుత్వ ధ్యేయం.. కుల, మత రాజకీయాలకు తావివ్వొద్దు: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: ప్రజాహితం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల, మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఆలోచించాలని తాడేపల్లిగూడెం…