ఇంటర్ రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకర్ బండారు వీర గణేష్కు సన్మానం
ముమ్మిడివరం: కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం గోదశివారిపాలెంకు చెందిన బండారు వీర గణేష్ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి మూడవ ర్యాంక్ (992 మార్కులు)…
డీజిల్ కొరతపై ఆందోళన అవసరం లేదు: జె.సి వైఖోమనిధియా దేవి
అమలాపురం: జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ వైఖోమనిధియా దేవి స్పష్టం చేశారు.…
ట్రంప్ డిన్నర్లో కలకలం… కాల్పుల శబ్దాలతో భయాందోళన
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం మధ్యలో ఆకస్మికంగా ఉద్రిక్తత నెలకొంది. విందు జరుగుతున్న…
చిత్రకళలు సృజనాత్మకతను పెంపొందిస్తాయి: డా. లావు రత్తయ్య
గుంటూరు: సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో చిత్రకళలు కీలక పాత్ర పోషిస్తున్నాయని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డా.…
గిద్దలూరులో పోలీస్ సంక్షేమ పెట్రోల్ బంక్కు భూమిపూజ
గిద్దలూరు: మార్కాపురం జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిద్దలూరులో నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.…
మాజీ సీ.ఎం నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతాపం
హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణంపై సోమవారం అమలాపురం నియోజకవర్గం…