హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న…

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. పెదపాడులో నూతన పాఠశాల భవనం నిర్మాణం

అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామ విద్యార్థులకు ఇచ్చిన హామీని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. అడవితల్లి బాట కార్యక్రమం…

ప్రధాని బాటలో యోగి సర్కార్.. నో వెహికల్ డేకు పిలుపు

ప్రధాని ఇచ్చిన పొదుపు, ఇంధన పరిరక్షణ పిలుపు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రాష్ట్ర…

సనాతనంపై ఉదయనిధి కామెంట్స్.. బీజేపీ ఫైర్

తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా…

పొదుపు దిశగా మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు

ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పరిరక్షణ, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల…

కుమారుడి పోక్సో కేసుపై బండి సంజయ్ ఫస్ట్ రియాక్షన్

హైదరాబాద్: తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…

ఫైర్ శాఖపై హోంమంత్రి అనిత స్పెషల్ ఫోకస్.. 1275 ఖాళీల భర్తీకి ఆదేశాలు

అమరావతి: రాష్ట్ర అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం…

తిరిగి విధుల్లోకి పవన్ కళ్యాణ్.. నేడు అమరావతికి

శస్త్రచికిత్స అనంతరం గత మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరిగి…

తాతయ్యగుంట గంగమ్మ జాతరలో సాంప్రదాయ సారే ఊరేగింపులో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యుడు, ఉమ్మడి…

స్థానిక ఎన్నికలపై పుంగనూరులో జనసేన పార్టీ సమీక్షా సమావేశం

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పుంగనూరులో మంగళవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.…