బియ్యం బస్తాలపై రైతుల వివరాలు.. ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం

రైతుల గౌరవాన్ని పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి బియ్యం బస్తాపై QR కోడ్ ముద్రించి, ఆ…

ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం.. విరాళాలకు రఘురామ పిలుపు

ఆకివీడు: ఆకివీడు పెదపేటలోని శ్రీరామాలయం పునర్నిర్మాణానికి భక్తులు భాగస్వాములు కావాలని రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా…

యుద్ధ ప్రభావం: హర్మూజ్ వద్ద నిలిచిన 28 భారత్ నౌకలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి వద్ద రవాణా నిలిచిపోవడంతో భారత్‌కు ఇంధనాన్ని తీసుకొస్తున్న 28 నౌకలు పర్షియన్…

అడవి తల్లి బాటతో మారుతున్న ఏపీ రోడ్లు – అభివృద్ధిలో స్పష్టమైన తేడా

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే, ప్రస్తుతం “అడవి తల్లి బాట” కార్యక్రమం ద్వారా…

వీరమరణం పొందిన జనసేన సైనికుడు మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఆపరేషన్ సింధూర్‌లో వీరమరణం పొందిన జనసేన సైనికుడు మురళి నాయక్ కుటుంబంలో విషాదం అలుముకుంది. తన కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్ర…

సరిహద్దులు దాటిన జనసేనాని సిద్ధాంతాలు.. జనసేనలోకి కేరళ నేతలు

హైదరాబాద్: జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై ఆకర్షితులై, కేరళ రాష్ట్రం నుండి పలు రాజకీయ పార్టీల…

ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం- పి4

రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వ కృషి జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్…

నాయుడుపేటలో ఇళ్ల పండుగ.. 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం

సూళ్లూరుపేట నియోజకవర్గం: నాయుడుపేట ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ప్రధాన మంత్రి నారా చంద్రబాబు…

ఏలూరులో డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

ఏలూరు: ధర్మభేరి ప్రాంగణంలో (జూట్ మిల్ పక్కన) ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.…

ప్రతి లబ్ధిదారునికి పక్కా గృహం: కూటమి ప్రభుత్వ లక్ష్యం

పుట్టపర్తి నియోజకవర్గం: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్ మూడవ వార్డులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా నిర్మించిన గృహాల…