విజయనగరంలో ఘనంగా ఒలింపిక్ రన్ టీ-షర్ట్స్, క్యాప్స్ ఆవిష్కరణ

జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న విజయనగరం నగరంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ రన్‌కు సంబంధించిన టీ-షర్ట్స్, క్యాప్స్…

విద్యుత్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలి: జేఏసీ డిమాండ్

విద్యుత్ బస్సులను ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేసి, సంస్థ ఆధ్వర్యంలోనే ప్రజలకు సేవలందించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డిమాండ్…

పూల సుబ్బయ్య భవన నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం ప్రకటించిన ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. ఎర్రయ్య

మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న సిపిఐ కార్యాలయం మరియు పూల సుబ్బయ్య భవన నిర్మాణానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.…

సిపిఐ నేతలు, ప్రజల సమక్షంలో పూల సుబ్బయ్య భవన్‌కు ఘనంగా శంకుస్థాప

మార్కాపురంలో పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కామ్రేడ్ పూల సుబ్బయ్య 38వ వర్ధంతి సందర్భంగా పూల సుబ్బయ్య భవన్‌కు మంగళవారం…

ఆడబిడ్డలకు అండగా జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు.. నాలుగో కుటుంబాన్ని దత్తత

అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామానికి చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అండగా…

సీఏలో తొలి ప్రయత్నంలో విజయం సాధించిన హేమ వర్షినికి ఘన సత్కారం

మంగళగిరి పట్టణానికి చెందిన కొక్కుల హేమ వర్షిని చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) ఫైనల్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రెండు గ్రూపులు ఉత్తీర్ణత…

సంక్షేమ హాస్టళ్లలో నెట్ జీరో ఎనర్జీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: జాయింట్ కలెక్టర్ వై ఖోమ్ నైడియా దేవి

విద్యార్థులకు విద్య పట్ల మక్కువ పెరగాలంటే పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన వాతావరణం ఎంతో అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై ఖోమ్…

ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన…

పరవాడ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదంపై శ్రీ పవన్ కళ్యాణ్ ఆరా

* మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి* బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భరోసాఅనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలోని…

ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం: డీఎల్‌డీఓ పి. విజయభాస్కర్

అమలాపురంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డీఎల్‌డీఓ పి. విజయభాస్కర్…