బనానా క్లబ్ షోరూమ్‌ను ప్రారంభించిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బనానా క్లబ్ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ…

ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 దోహదం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను…

నరసాపురం కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

నరసాపురం కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ (బ్యాంక్) లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా…

అమ్మ పేరిట ఒక మొక్క నాటండి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కళ్యాణ్ పిలుపు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రకృతిని…

సీ.ఎం రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంత పర్యటనకు ముందే నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పాలమూరు ప్రాంత అభివృద్ధిని…

విశాఖలో మండే ఎండలో సీ.ఎం చంద్రబాబు సైకిల్ సవారీ

విశాఖపట్నం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కంబాలకుంట హరిజనవాడకు చెందిన గానుగపెంట నరసయ్య కుటుంబం ఇటీవల జరిగిన…

శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమాలు.. జూన్ 8న ప్రత్యేక యోగా నిర్వహణ

శ్రీశైలం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం పరిధిలో పలు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుమకుంటలో మొక్కల నాటకం.. సంరక్షణకు ఇనుప కంచెల ఏర్పాటు

తుమకుంట : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుమకుంట గ్రామ సచివాలయ ప్రాంగణం మరియు ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముత్తుకూరులో మొక్కలు నాటిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం అన్న క్యాంటీన్, ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే…