పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం కైలాసనాథ ఆలయంలో రుద్రాభిషేకం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న…
సీనియర్ జర్నలిస్టు చక్రధర్కు సోదరి వియోగం
అమలాపురం: సీనియర్ జర్నలిస్టు ముక్కామల చక్రధర్ సోదరి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ముక్కామల సూర్య ప్రభావతి (79) సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. గత…
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి: డీఆర్ఓ
అమలాపురం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) వి. సుబ్బారావు…
పవన్ త్వరగా కోలుకోవాలని విజయనగరంలో ప్రత్యేక పూజలు
విజయనగరం: ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ…
కాటన్ బ్యారేజ్కు రూ.151 కోట్లతో 117 కొత్త గేట్లు’
పిచ్చుకలంక భూముల జీవో సవరణ కోరిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం : ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్లో రూ.151 కోట్ల వ్యయంతో…
బీటెక్ విద్యార్థినికి ల్యాప్టాప్, రూ.42,300 ఆర్థిక సాయం
భట్టిప్రోలు, జూలై 13 (వార్త): భట్టిప్రోలు మండలం గోరిగపూడి గ్రామానికి చెందిన బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థిని దూల్లిపాళ్ల వైష్టవికి జనసేన పార్టీ…
పవన్ కళ్యాణ్ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్…
తీపర్రును ఆదర్శ పుష్కర గ్రామంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
అమరావతి/నిడదవోలు: 2027 గోదావరి పుష్కరాల నాటికి పెరవలి మండలంలోని తీపర్రు గ్రామాన్ని ఆదర్శ పుష్కర గ్రామంగా, స్థానిక ఘాట్ను మోడల్ ఘాట్గా అభివృద్ధి…