అనంతపురం మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలి: ఐడీసీ బోర్డులో పత్తి చంద్రశేఖర్

విజయవాడ: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షతన ఐదో…

జనసేనలో చేరిన కాంగ్రెస్ నాయకులు

హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బి. సునీల్ కుమార్, బి. రజినీకాంత్, హరీష్ బ్రహ్మసాని, నాగు కేతునాని,…

‘మిషన్ మార్చి–2027’ విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎం. సుధాకర్

మార్కాపురం: పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా రూపొందించిన ‘మిషన్ మార్చి–2027’ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు…

ఫ్రాన్స్‌లో ప్రపంచ రవాణా సదస్సులో మార్కాపురం యువ శాస్త్రవేత్త ప్రతిభ

మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ బి. ఆదినారాయణ అంతర్జాతీయ వేదికపై తన…

కైకలూరులో జనసేన చర్చా వేదిక.. నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం

కైకలూరు: కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ…

పుష్కరాల ఏర్పాట్లపై అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

గోదావరి పుష్కరాలపై నరసాపురంలో సమీక్ష.. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు నరసాపురం: నరసాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాబోయే గోదావరి…

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం కైలాసనాథ ఆలయంలో రుద్రాభిషేకం

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న…

సీనియర్ జర్నలిస్టు చక్రధర్‌కు సోదరి వియోగం

అమలాపురం: సీనియర్ జర్నలిస్టు ముక్కామల చక్రధర్ సోదరి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ముక్కామల సూర్య ప్రభావతి (79) సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. గత…

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి: డీఆర్ఓ

అమలాపురం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) వి. సుబ్బారావు…

ఆషాఢ మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జూలై 15 నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ మహోత్సవాలు, వారాహి నవరాత్రులు, శ్రీ శాకంబరీ…