అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమకుమార్

హైదరాబాద్ : మోతీనగర్‌లోని లీలా ఆసుపత్రిలో న్యూరో సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న అల్లాపూర్‌కు చెందిన జనసేన కార్యకర్త ప్రసాద్‌ను కూకట్‌పల్లి జనసేన…

నిరుపేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేసిన రామ సుబ్బారావు

చినగంజాం : నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్…

భూ రీ సర్వే, 22-A భూముల సమస్యల పరిష్కారంపై రాష్ట్రస్థాయి సమీక్ష

అమలాపురం : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే, 22-A నిషేధిత భూముల జాబితా సవరణ, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల…

నిర్మాణ సారథుల కమిటీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు: జనసేన జానీ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకుడు, అరకు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడు జనసేన జానీ…

ఏలూరు పార్లమెంట్ నుంచి కేంద్ర కార్యాలయానికి 2,423 దరఖాస్తుల తరలింపు

ఏలూరు : జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ…

ప్రమాద బాధితుడికి నిత్యావసర వస్తువులు, ఆర్థిక సాయం

ఉప్పలగుప్తం : ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి మాచరరావు ప్రమాదవశాత్తు భవనం పై నుంచి జారిపడి రెండు చేతులకు తీవ్ర…

ఏపీలో కాగ్నిజెంట్.. విశాఖ ఐటీ సెజ్‌కు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖపట్నంలో ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక…

రోడ్డు ప్రమాద బాధిత జనసైనికుడిని పరామర్శించిన పేడాడ రామ్మోహన్ రావు

ఆమదాలవలస : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమదాలవలస నియోజకవర్గంలోని కత్యాచార్యులపేటకు చెందిన జనసైనికుడు తమ్మినేని వెంకటేష్‌ను జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ…

సీఎం సహాయ నిధి…. పేదలకు పెన్నిధి

* 65 మందికి రూ 70.4 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే శ్రీ అంజిబాబు సీఎం సహాయ…

రాజకీయాల్లో జనసేనది నూతన ఒరవడి

* అన్ని విభాగాలకు దరఖాస్తుల వెల్లువ* దరఖాస్తులను పరిశీలించనున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్* మీడియా సమావేశంలో…