ఐటీ మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్యే నాయకర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం విజయవాడలో ఐటీ మంత్రి నారా లోకేష్ను వారి…
ఫలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్ • రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు • మారనున్న…
కవిటిలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం
ఇచ్చాపురం: దాసరి బుజ్జి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని కవిటి మండలంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చాపురం…
₹104.12 కోట్లతో బుడమేరు పై భారీ వంతెన – కృష్ణా జిల్లాకు ఆల్-వెదర్ కనెక్టివిటీ
నందివాడ మండలం పుట్టగుంట గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం ₹104.12 కోట్లతో బుడమేరు పై ఆధునిక వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.…
దేశాభివృద్ధికి కట్టుబడిన పార్టీ BJP: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో Bharatiya Janata Party 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి N.…
ప్రజల సేవలో నడిచే నాయకుడు – నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ Nadendla Manohar గారి జన్మదినం సందర్భంగా…
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే దేవ
రాజోలు, రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. చేనేత మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల…
రామనవమి వేడుకల్లో పాల్గొన్న దాసరి రాజు
ఇచ్చాపురం: కంచిలి మండలం, తలతంపర గ్రామంలో రామనవమి, రామ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గ్రామ పెద్దలు, జనసేన నాయకులు శ్రీ రాముల…
అమరావతి సర్కిల్ వద్ద కూటమి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి,…