శ్రీ నారా లోకేష్ కి అభినందనలు

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సహచర మంత్రి, సోదరుడు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు…

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై శ్రీ పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఉప…

కొప్పర్రులో ట్రాన్స్‌ఫార్మర్ సమస్య పరిష్కారం – ప్రజల మన్ననలు పొందిన అందే నరేన్ గారు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పరిధిలోని కొప్పర్రు 8వ వార్డులో సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ సమస్యకు చివరికి పరిష్కారం లభించింది. జనసేన…

యు.కొత్తపల్లిలో అన్న క్యాంటీన్ ప్రారంభం – పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాది వారికీ కడుపు నిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ ధ్యేయం పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లిలో అన్న…

శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపై నేమూరి శంకర్ గౌడ్ ఫైర్

హైదరాబాద్: మంగళగిరిలో రామచంద్ర యాదవ్ నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి…

నేలటూరుపాలెంలో బొబ్బేపల్లి సురేష్ పర్యటన

సర్వేపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలం నేలటూరుపాలెంలో పర్యటించారు. అక్కడ దిబ్బపై గత పది…

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మళ్లీ మెట్ల రమణబాబు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో మార్పుల నేపథ్యంలో మెట్ల రమణబాబును మళ్లీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. గతంలో కూడా ఇదే…

టిడిపి రాష్ట్ర కార్యవర్గంలో బీసీ నేత పెచ్చేట్టి విజయలక్ష్మికి స్థానం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో బీసీ నేత పెచ్చేట్టి విజయలక్ష్మికి కీలక అవకాశం లభించింది. ఆమెను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ…

రాష్ట్ర టిడిపి కార్యవర్గంలో చెరుకూరికి చోటు

అమలాపురం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అమలాపురం పట్టణానికి చెందిన నాయకుడు చెరుకూరి సాయిరాంకు కీలక స్థానం లభించింది. ఆయనను రాష్ట్ర…

అళహరి శ్రీనివాస్ ను కలిసిన జనసేన నేతలు

గుంటూరు: స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా నూతనంగా నియమితులైన అళహరి శ్రీనివాస్ ను జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి బుధవారం…