విశాఖ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ – ప్రజల వినతులు స్వీకరణ
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం విమానాశ్రయానికి…
అమృత్ భారత్ పథకంలో పిఠాపురం రైల్వే స్టేషన్ – అభివృద్ధికి ₹37.25 కోట్లు
పిఠాపురం ప్రజలకు ఇది ఒక సంతోషకరమైన శుభవార్త. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా పిఠాపురం…
విశాఖలో మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు. ఆంధ్ర…
అకిరా నందన్కు జన్మదిన శుభాకాంక్షలు – మెగా వారసుడికి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరా నందన్ గారికి…
ద్వారక తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా కాసిరెడ్డి మధులత నియామకం
గోపాలపురం: కాసిరెడ్డి మధులత ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా…
శ్రీ భ్రమరాంబాదేవికి సాంప్రదాయబద్ధ కుంభోత్సవం
శ్రీశైలం: భ్రమరాంబాదేవికి మంగళవారం సంప్రదాయబద్దంగా కుంభోత్సవం నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారంలో అమ్మవారికి…
ఏబీఎన్ కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు: హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకుల దాడి యత్నాన్ని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు…
గొల్లప్రోలు నగర పంచాయతీకి గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదా
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్-3…