యోగాతోనే జీవనశైలిలో సానుకూల మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతv

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ…

యోగతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: డా. ఆర్‌వి‌ఎస్‌కే రెడ్డి

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎన్‌.ఎస్‌ వ్యవసాయ కళాశాల, ఎన్‌.ఎస్‌ ఉద్యాన కళాశాల, ఎన్‌.ఎస్‌ లా కళాశాల, ఎన్‌.ఎస్‌…

రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటం 80వ రోజుకు చేరిక.. తక్షణ తరలింపునకు డిమాండ్

రాజన్న కాలనీలో నివాస ప్రాంతానికి సమీపంలో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు చేపట్టిన నిరసన…

ఉప్పాడ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి భారీ ఊతం.. రూ.10 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కాకినాడలో నిర్వహించిన “మన ఊరు…

నేరస్థుడికి కులం, మతం ఉండవు.. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోం: పవన్ కళ్యాణ్

నేరాలకు పాల్పడే వ్యక్తులకు కులం, మతం ఉండదని, వారిని కేవలం నేరస్థులుగానే చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం…

కాకినాడ జిల్లాలో రైతులకు ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ తొలి విడత నిధుల విడుదల

రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026-27…

కుల రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు

రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని కుల రాజకీయాలు, శవ రాజకీయాలకు వేదికగా మార్చడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందని జిల్లా…

పుట్టినరోజు సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం.. పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గంలోని వేగివారిపాలెం గ్రామానికి చెందిన ఆచంట సాయి కృష్ణ కుటుంబ సభ్యులు పులపర్తి సామాలిక పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాన్ని…

నడుకూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఆరోగ్యానికి దివ్యౌషధం

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ…

అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ.. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.…