వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చటం ఆదర్శనీయం:

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పులిగడ్డలో ఎంవీ కృష్ణారావు శత జయంతి సందర్భంగా చలివేంద్రం ప్రారంభం అవనిగడ్డ: వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చటం…

ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ హర్షవర్ధన్ రాజు

ప్రకాశం: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వి.…

బహుదానది ప్రాంతంలో ఇసుక తరలింపుపై ఆందోళన

రాజంపేట: టి. సుండుపల్లి మండలం ఎర్రమనేనిపల్లె వద్ద గతంలో తాత్కాలికంగా ఇచ్చిన ఇసుక తరలింపు అనుమతులను తక్షణమే శాశ్వతంగా రద్దు చేయాలని…

మామిడిపూడిలో జగనన్న ఊర్ల పరిశీలన

సర్వేపల్లి నియోజకవర్గంలోని మామిడిపూడిలో జగనన్న కాలనీల పరిస్థితిని జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి…

అర్ధవీడులో జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

గిద్దలూరు నియోజకవర్గం: అర్ధవీడు మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబా ఆదేశాల…

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పునఃప్రారంభం.. దశలవారీగా విమాన సర్వీసులు

కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నేటి నుంచి దశలవారీగా పునఃప్రారంభిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఛైర్మన్…

నారీ శక్తిని అవమానించిన కాంగ్రెస్: ఏలూరి రామచంద్రారెడ్డి

మార్కాపురం: మహిళలను దేవతలుగా భావించే భారతదేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.…

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా.. గ్రంథాలయానికి పుస్తకాల విరాళం

భీమవరం: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా భీమవరం వన్ టౌన్‌లోని డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో చదువరులకు…

నాదెండ్ల భాస్కరరావు మృతికి నివాళులర్పించిన అడపా సురేంద్ర

మదనపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల మదనపల్లిలోని అమ్మ చెరువు మిట్ట భయ్యా రెడ్డి కాలనీలో…

పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విస్తృత పర్యటన

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కుమార్‌పురంలోని గోకులం…