శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి–భగవాన్ దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ

ఏలూరు నగరంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీరామాలయం, శివయ్య గుడిలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి–భగవాన్ దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం…

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు మానుకోవాలి: లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడం కంటే ఆయన తన మంత్రిత్వ…

పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం: తంబళ్ళపల్లి రమాదేవి

తెలంగాణ ఉద్యమం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని అనేక సందర్భాల్లో పేర్కొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై…

మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం – సానా సతీష్ బాబు

కాకినాడ/విజయవాడ: భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారతకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని…

జూన్ 5 నుంచి ఇబ్రహీంపట్నంలో ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

విజయవాడ : సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం…

దుర్గా కళామందిరంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.. ఆశయాలను స్మరించిన ప్రముఖులు

విజయవాడ : స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా విజయవాడలోని దుర్గా కళామందిరంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్…

తాళ్లపాలెం మావుళ్లమ్మ జాతర మహోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనడం విశేషం

డదవోలు : నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,…

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: యర్రగోపుల జయదీప్

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై హైదరాబాద్ కేంద్రంగా కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా…

మాట నిలబెట్టుకున్న పత్తి చంద్రశేఖర్.. జనసేన కార్యకర్త కుమారుడి విద్యకు రూ.25 వేల ఆర్థిక సాయం

అనంతపురం: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో విద్యాదానమే గొప్ప దానమనే భావనతో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి,…

సంగమేశ్వర గిరిజన కాలనీలో గిరిజన విద్యార్థులకు స్లేట్లు పంపిణీ చేసిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం బద్వేల్ క్రాస్ రోడ్డు సమీపంలోని సంగమేశ్వర గిరిజన కాలనీలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించి గిరిజన…