కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాలి: లోకేష్

విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర…

48 గంటల్లో ఆరోపణలకు ఆధారాలు చూపాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనపై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు సమర్పించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు…

థీమాటిక్ యోగాను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్ విజయ సునీత

ఈనెల 13వ తేదీన మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా…

తెలంగాణ ఎవరి జాగీర్ కాదు.. అది నా మాతృభూమి: పవన్ కళ్యాణ్

తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీర్ కాదని, అది తన మాతృభూమి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో…

ఉపాధి శ్రామికులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసిన జనసేన నేతలు

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఎండ తీవ్రత మధ్య ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న శ్రామికులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ,…

పిడుగు హరిప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తంబళ్ళపల్లి రమాదేవి

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) పిడుగు హరిప్రసాద్…

శ్రీశైలంలో నిత్యకళారాధనలో భాగంగా భజన కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమాల కింద జూన్ 10న ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించనున్నారు. కర్నూలుకు…

మోదీ 12 ఏళ్ల పాలనపై ఎన్డీయే భేటీలో పవన్ కళ్యాణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన జాతీయ…

సీపీఐ దిగ్గజ నేతకు జయంతి నివాళులు

హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ప్రముఖ వామపక్ష నాయకుడు కీర్తిశేషులు చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సీఆర్ ఫౌండేషన్ ప్రాంగణంలో…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

నిడదవోలు : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న విషాదకర ప్రమాదంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర…