మంగళగిరిలో నేడు జనసేన కీలక సమావేశం.. ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
మంగళగిరి : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు సాయంత్రం 5 గంటలకు పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన…
తూర్పుతాళ్లులో రామలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో బొమ్మిడి నాయకర్
నరసాపురం: నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో…
ఆర్ఎంపీ–పీఎంపీ అసోసియేషన్కు కొత్త కమిటీ
అమలాపురం ఆర్ఎంపీ–పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక అమలాపురం: అమలాపురం మండల ఆర్ఎంపీ–పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
ఉప్పలగుప్తంలో స్వర్ణాంధ్ర@2047 విజన్లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం
అమలాపురం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్లో భాగంగా, కాన్స్టిట్యూయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (సీవీఏపీయూ) ఆధ్వర్యంలో ఉప్పలగుప్తం…
ప్రజల్లోనే జనసేన బలం.. క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలి: పవన్ కళ్యాణ్
విజయవాడ: జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో నిరంతరం నిర్వహించడం తక్షణ కర్తవ్యమని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
‘రోడ్ల’ నాణ్యతలో ఏపీ బెస్ట్.. జాతీయ స్థాయిలో పవన్ శాఖ మార్క్
అమరావతి: రోడ్ల నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన తనిఖీల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని…
విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన
విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు ఇండియన్ నేవీ, కోస్ట్…
ఇండోనేషియాలోని ప్రంబనాన్ శివాలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చారిత్రక ప్రంబనాన్ ఆలయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి…