మత్తును చిత్తు చేస్తున్న వ్యూహం!

* డ్సగ్స్ పై ప్రభుత్వం యుద్ధం* బహుముఖమైన ప్రణాళిక* వివిధ విభాగాల సమన్వయం* సత్ఫలితాలిస్తున్న సర్కార్ లక్ష్యంఆంధ్రప్రదేశ్‌లో మత్తు పదార్థాలపై కూటమి…

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

• వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకార సేవలో’ పథకం నిధులు విడుదల చేశాం• తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు…

ఆన్‌లైన్ సేవలు, జీరో వేస్ట్ పాలసీ అమలుకు దేవాదాయ శాఖ కీలక నిర్ణయాలు

గొల్లపూడి ప్రధాన కార్యాలయంలో 22 ఆలయాల ఈవోలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ​నూతన ఆర్జిత సేవలు, వేగవంతమైన డిజిటల్ సేవలకు…

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అమలాపురం కోర్టు భారీ జరిమానా

అమలాపురంలో మద్యం తాగి వాహనాలు నడిపిన పది మందిపై స్థానిక స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కఠిన చర్యలు…

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్

నరసాపురం నియోజకవర్గం: అనారోగ్య కారణంగా ఆసుపత్రి ఖర్చుల కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్…

బీజేపీజిల్లా పదాధికారుల అత్యవసర సమావేశం

అమలాపురం: భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదాధికారుల అత్యవసర సమావేశం అమలాపురం జిల్లా పార్టీ కార్యాలయంలో…

ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిలకు రూ. 919 కోట్లు విడుదల: సత్యకుమార్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవల బలోపేతం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు…

రేవంత్ బీజేపీలో చేరొచ్చంటూ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన…

పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఘటన నాటకమే.. తేల్చిన పోలీసులు

అరకు: చింతపల్లి పరిధిలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు నమోదైన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తనపై గుర్తుతెలియని…

మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మేనేజర్‌లా పనిచేస్తా: సీఎం చంద్రబాబు

కావలి నియోజకవర్గం: తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల ఉత్పత్తులకు…