నేపాల్ వరదలపై ఐదు నెలల ముందే హెచ్చరిక

నేపాల్‌ను ఇటీవల అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలపై ఐదు నెలల ముందే ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ వరదల్లో 272 మంది…

ప్రభుత్వ పాఠశాలకు స్థల విరాళం.. రాణెమ్మ దాతృత్వానికి ప్రశంసలు

పుంగనూరు: తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాలకు వంటగది నిర్మాణం కోసం స్థానిక నివాసి రాణెమ్మ తన సొంత స్థలాన్ని విరాళంగా అందించి…

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

అమలాపురం నియోజకవర్గం: అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో పెళ్లిళ్ల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక…

గిడుగు సేవా పురస్కారానికి నల్లా నరసింహమూర్తి, బి.వి.వి. సత్యనారాయణ ఎంపిక

అమలాపురం, ఆగస్టు 23: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన ప్రముఖ కవులు నల్లా నరసింహమూర్తి, బి.వి.వి.…

చించినాడ వంతెనపై ఆత్మహత్యల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

నాగబాబు నేతృత్వంలో పచ్చదనానికి మరింత ప్రాధాన్యత: హరికృష్ణ

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార…

ఏపీ-గ్రీన్ ఛైర్మన్‌గా నాగబాబుకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

మంగళగిరి: పచ్చదనంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎకోసిస్టమ్ ఎన్‌రిచ్‌మెంట్…

ఐఎఫ్‌డబ్ల్యూజే ఉమ్మడి తూర్పు కన్వీనర్ గా జి ఎన్ రావు

అమలాపురం: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్‌గా జి.ఎన్. రావు నియమితులయ్యారు. ఈ…

మంగళగిరిలో ఆధునిక రైతు బజార్‌కు శంకుస్థాపన

మంగళగిరి: మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణం…

జనసేన వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు!

కరీంనగర్, ముకురాంపురంలోని ప్రభుత్వ పాఠశాలలో జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ వీర…