ఉబ్బలమడుగులో అరుదైన వృక్ష జాతి.. పవన్ కళ్యాణ్ నామకరణం’

తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో శాస్త్రవేత్తలు అరుదైన కొత్త వృక్ష జాతిని గుర్తించారు. ఈ కొత్త మొక్కకు రాష్ట్ర ఉప…

ఫిలింనగర్ మహాప్రస్థానంలో నేడు పావలా శ్యామల అంత్యక్రియలు

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి పావలా శ్యామల అంత్యక్రియలు నేడు ఫిలింనగర్…

ఆర్‌అండ్‌ఆర్ కట్‌ఆఫ్ తేదీని 2022కు మార్చాలని విజ్ఞప్తి

వి.ఆర్.పురం: 2017 కట్‌ఆఫ్ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండని యువతీ, యువకులు ప్రస్తుతం 25 సంవత్సరాలకు పైబడిన వారిగా, వారిలో చాలామంది…

సెంట్రల్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్

మార్కాపురం: మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేస్తున్న సెంట్రల్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.3 వేల…

వశిష్ఠ మహర్షి విగ్రహ పునరుద్ధరణకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు

నిడదవోలు: గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద ఉన్న వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒక వైపునకు ఒరిగినట్లు సమాచారం…

పెద్దాపురంలో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’కు విశేష స్పందన

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలోని 20, 21 వార్డుల్లో నిర్వహించిన ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.…

ఎన్టీఆర్‌కు భుజం గాయం.. 8 వారాల విశ్రాంతి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భుజానికి గాయం అయినట్లు ఆయన బృందం అధికారికంగా వెల్లడించింది. ఇటీవల జరిగిన ఓ అనుకోని ఘటనలో ఈ…

రేషన్ దుకాణాల ద్వారా 70 రకాల వస్తువులు పోటీ ధరలకు

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాల…

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని 11 రోజుల వారాహి దీక్ష పూర్తి

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఏలూరు నియోజకవర్గ జనసేన సోషల్ మీడియా ఇంచార్జీ జనసేన…