ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం.. విరాళాలకు రఘురామ పిలుపు
ఆకివీడు: ఆకివీడు పెదపేటలోని శ్రీరామాలయం పునర్నిర్మాణానికి భక్తులు భాగస్వాములు కావాలని రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా…
యుద్ధ ప్రభావం: హర్మూజ్ వద్ద నిలిచిన 28 భారత్ నౌకలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి వద్ద రవాణా నిలిచిపోవడంతో భారత్కు ఇంధనాన్ని తీసుకొస్తున్న 28 నౌకలు పర్షియన్…
వీరమరణం పొందిన జనసేన సైనికుడు మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జనసేన సైనికుడు మురళి నాయక్ కుటుంబంలో విషాదం అలుముకుంది. తన కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్ర…
సరిహద్దులు దాటిన జనసేనాని సిద్ధాంతాలు.. జనసేనలోకి కేరళ నేతలు
హైదరాబాద్: జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై ఆకర్షితులై, కేరళ రాష్ట్రం నుండి పలు రాజకీయ పార్టీల…
నాయుడుపేటలో ఇళ్ల పండుగ.. 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం
సూళ్లూరుపేట నియోజకవర్గం: నాయుడుపేట ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ప్రధాన మంత్రి నారా చంద్రబాబు…
ప్రతి లబ్ధిదారునికి పక్కా గృహం: కూటమి ప్రభుత్వ లక్ష్యం
పుట్టపర్తి నియోజకవర్గం: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్ మూడవ వార్డులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా నిర్మించిన గృహాల…