ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న జనసేన నాయకుడు రాయల్ కుమార్
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం మరియు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు ముందుండే నాయకుడిగా జనసేన నాయకుడు రాయల్ కుమార్ ప్రజల…
తాడేపల్లిలో డ్రైనేజీ సమస్యలకు జనసేన తక్షణ స్పందన
తాడేపల్లి: తాడేపల్లి పట్టణంలోని సాలం హోటల్ సెంటర్ సమీపంలోని పలు కాలనీల్లో డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు
రాజమండ్రి లోని షెల్టన్ హోటల్లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ…
మరణించిన జనసైనికుడి కుటుంబానికి జనసేన అండ
ఆముదాలవలస: ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం పెద్దలంకాం గ్రామానికి చెందిన జనసైనికుడు దేసిళ్ళ కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యతో మృతి చెందారు. ఈ…
అక్షరాంధ్ర రెండో దశను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి: జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి
అమలాపురం : కోనసీమ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా “అక్షరాంధ్ర” రెండో దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు…
కూటమి ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం: కందుల దుర్గేష్
ఘనంగా కూడా చైర్మన్గా తలాటం సత్య ప్రమాణ స్వీకారం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్గా తలాటం సత్య ప్రమాణ…
దేవాదాయ భూముల లీజు వ్యవహారంపై కలెక్టర్కు గ్రామస్థుల వినతి
ర్వతిపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం తెట్టింగి గ్రామ పరిధిలోని బేవర గోపాలనాయుడు అన్నసత్రానికి సంబంధించిన సర్వే నంబర్ 289-6లో…
ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం వేదిక: తుమ్మల రామస్వామి బాబు
విజయవాడ – మంగళగిరి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “జనవాణి…