సింగపూర్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు జనసైనికుల ఘన స్వాగతం
వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్కు వెళ్లిన పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబుకు అక్కడి జనసైనికులు ఘన స్వాగతం పలికి ఆత్మీయ…
మండలి వెంకట కృష్ణారావు ఆశయాల కొనసాగింపే నిజమైన నివాళి: మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ: దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ముగింపు వేడుకలు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర…
ప్రజాహితమే ప్రభుత్వ ధ్యేయం.. కుల, మత రాజకీయాలకు తావివ్వొద్దు: బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం: ప్రజాహితం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల, మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఆలోచించాలని తాడేపల్లిగూడెం…
రాజముద్రతో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రాజోలు: సఖినేటిపల్లి మండలం మోరి మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వద్ద రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రాజముద్రతో కూడిన…
జనవాణిలో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
మంగళగిరి: విజయవాడ–మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రెండో రోజు జనవాణి కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ప్రజల నుంచి…
జనసేన ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భేటీ
మంగళగిరి: విజయవాడ–మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్…
‘అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు’ ప్రచారంలో జనసేన ఇంటింటి పర్యటన
నెల్లూరు: నగరంలోని 16వ డివిజన్లో ‘అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు’ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.…
ఉషోదయ హైస్కూల్లో ఉచిత కంటి పరీక్షల శిబిరం
రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని రమేష్నగర్లో ఉన్న ఉషోదయ హైస్కూల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్ ఫౌండేషన్, డాక్టర్ భవ్య ఐ హాస్పిటల్…
దమ్మపేటలో జనసేన ఆత్మీయ సమావేశం.. పార్టీ బలోపేతంపై దృష్టి
జనసేన పార్టీ బలోపేతం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ…