పవన్ కళ్యాణ్ త్వరిత ఆరోగ్యం కోసం చీపురుపల్లిలో మహా రుద్ర గాయత్రీ యాగం

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలోని సర్వదేవత సపాత రమణ ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు…

జనసేన జెండా ఆవిష్కరణకు టి.సి. వరుణ్‌కు ఆహ్వానం

కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో ఈ వారంలో ఘనంగా నిర్వహించనున్న జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి…

నిలిచిపోయిన వాటర్ ట్యాంకు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

మామిడికుదురు: మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకుతోట ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న 30 KL సామర్థ్యమున్న…

వాడపల్లి దేవస్థానం రహదారి విస్తరణపై రైతులకు అవగాహన

వాడపల్లి: వాడపల్లి దేవస్థానం రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం దేవస్థానంలో నిర్వహించారు. ఆర్డీవో, దేవస్థానం డీసీ సమక్షంలో…

ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలసి జన్మదిన శుభాకాంక్షలు

రాజోలు: జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను ఈరోజు క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.…

‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్–2047’తో దేశానికి దిక్సూచిగా ఏపీ: మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ/అమరావతి: ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్–2047’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ…

కార్యకర్తల సమస్యల పరిష్కారానికే ‘జనసేన చర్చా వేదిక’: నాదెండ్ల మనోహర్

కైకలూరు: పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టడమే లక్ష్యంగా…

అనంతపురం మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలి: ఐడీసీ బోర్డులో పత్తి చంద్రశేఖర్

విజయవాడ: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షతన ఐదో…

జనసేనలో చేరిన కాంగ్రెస్ నాయకులు

హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బి. సునీల్ కుమార్, బి. రజినీకాంత్, హరీష్ బ్రహ్మసాని, నాగు కేతునాని,…

‘మిషన్ మార్చి–2027’ విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎం. సుధాకర్

మార్కాపురం: పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా రూపొందించిన ‘మిషన్ మార్చి–2027’ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు…