పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని 11 రోజుల వారాహి దీక్ష పూర్తి

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఏలూరు నియోజకవర్గ జనసేన సోషల్ మీడియా ఇంచార్జీ జనసేన…

బల్ల సతీష్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

మండల జనసేన యువజన అధ్యక్షుడు బల్ల సతీష్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా…

విద్యార్థినులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రాజోలు బాలికల వసతిగృహంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రాజోలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల…

ఎమ్మెల్యే బత్తులకు రైతుల కృతజ్ఞతలు

రాజానగరం నియోజకవర్గానికి చెందిన పొగాకు రైతులు రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.…

రూ.3.70 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.3.70 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు ఆర్‌అండ్‌బీ రహదారులను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్…

విజయనగరంలో ఘనంగా ‘పెద్ది’ 50 రోజుల విజయోత్సవాలు

విజయనగరం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఘన విజయాన్ని సాధించి 50 రోజులు పూర్తి చేసుకున్న…

వాడపల్లి ఆలయ అభివృద్ధిపై కలెక్టర్ ఆదేశాలు

కొత్తపేట: వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.…

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు…

ఆగస్టు 1 నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో తక్కువ ధరకే బియ్యం

అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…

విజయవాడలో జనసేన బలోపేతంపై నాయకుల సమావేశం

విజయవాడ: విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాలపై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో…