జూన్ 5 నుంచి ఇబ్రహీంపట్నంలో ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం
విజయవాడ : సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం…
దుర్గా కళామందిరంలో ఎన్టీఆర్కు ఘన నివాళులు.. ఆశయాలను స్మరించిన ప్రముఖులు
విజయవాడ : స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా విజయవాడలోని దుర్గా కళామందిరంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్…
తాళ్లపాలెం మావుళ్లమ్మ జాతర మహోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనడం విశేషం
డదవోలు : నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,…
పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: యర్రగోపుల జయదీప్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై హైదరాబాద్ కేంద్రంగా కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా…
అమలాపురంలో ఘనంగా తెలుగుదేశం మహానాడు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహణ
అమలాపురం : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడు అమలాపురంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విజయవంతంగా నిర్వహించబడింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో…
వైభవంగా ముగిసిన శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ జాతర, తీర్థ మహోత్సవాలు
ముమ్మిడివరం : గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలు గురువారం ఉయ్యాల సేవ, దండాడింపు కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. ఈ…
గ్రామ దేవతల ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మీ అమ్మవార్ల జాతర…
పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం: ముకుంద నాయుడు
వనపర్తి : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర…