పిఠాపురం అభివృద్ధి, పార్టీ బలోపేతంపై జనసేన ప్రత్యేక సమీక్ష
మంగళగిరి: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యంగా జనసేన పార్టీ ప్రత్యేక ఫీడ్బ్యాక్, రివ్యూ సమావేశం మంగళగిరిలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు,…
మృత రైతు కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కు
డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా అందజేత కాకినాడ: కాకినాడ జిల్లా కరప మండలం జెడ్. భావవరం ప్రాథమిక వ్యవసాయ…
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై పట్టాభిరామ్తో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రతినిధుల భేటీ
అనంతపురం: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాయలసీమ పర్యటన సందర్భంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.…
రేఖపల్లిలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం
పార్వతీపురం: వి.ఆర్.పురం మండల కేంద్రం రేఖపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి బుధవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. వీరమహిళ బాగుల…
‘విక్రమ్–1’ ఇంజనీర్ వూరిబండి రాయుడికి జనసేన ఘన సత్కారం
గుంటూరు : భారతదేశపు తొలి ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగ వాహనం ‘విక్రమ్–1’ అభివృద్ధిలో లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజిన్, ఏవియానిక్స్ వ్యవస్థల రూపకల్పనలో భాగస్వామ్యమైన యువ ఏవియానిక్స్…
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి, పోలవరం, భోగాపురంపై కీలక చర్చ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి,…
ఏపీలో మహిళా మత్స్య సహకార సంఘాలకు కేంద్రం ప్రోత్సాహం
రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు సమాధానం న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న మత్స్య సహకార సంఘాల ప్రస్తుత…
మార్కాపురం జాబ్ మేళాలో 41 మందికి ఉద్యోగాలు
మార్కాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగులు, నిరుద్యోగ…