భారత్ పర్యటనకు షీ జిన్పింగ్? సెప్టెంబర్లో ఢిల్లీకి రాక!
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ త్వరలో భారత్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13…
పార్కుల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి: కమిషనర్ రాహుల్ మీనా
రాజమహేంద్రవరం: నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా.. పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా…
పేదలకు అండగా సీఎం సహాయనిధి.. 145 మందికి రూ.1.24 కోట్ల సాయం!
మార్కాపురం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద 145 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.24 కోట్ల విలువైన చెక్కులు, ఎల్ఓసీలను పంపిణీ చేశారు.…
వివాహ వేడుకలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని బృందావనం అపార్ట్మెంట్లో పగడాల మల్లికార్జున్ కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జనసేన…
వెలుగొండ ప్రారంభోత్సవ వేడుకలకు ఘనంగా బైక్ ర్యాలీ
మార్కాపురం: ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ద్వారా నల్లమలసాగర్కు కృష్ణా జలాలను విడుదల చేయనున్న నేపథ్యంలో…
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని మార్కాపురం జిల్లా…
“మీకోసం” కార్యక్రమంలో 35 ఫిర్యాదులు
మార్కాపురం: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం “మీకోసం” ప్రజా ఫిర్యాదుల పరిష్కార…
రూ.7 కోట్లతో నిడదవోలుకు పుష్కర శోభ: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు : రూ.7 కోట్లతో నిడదవోలుకు పుష్కర శోభ: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులో వివిధ అభివృద్ధి పనులకు…
మంత్రి అనగానిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి
తిరుపతి: తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, తిరుపతి ఇన్చార్జ్ మంత్రి…
వండువ బౌండరీలో రీసర్వే ప్రారంభం
రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతున్న కూటమి ప్రభుత్వం: పొన్నాడ నాగేశ్వరరావు పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, వండువ బౌండరీకి…