అనకాపల్లిలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ సైకిల్ ర్యాలీ

అనకాపల్లి: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు.…

దేశ నిర్మాణంలో యువతే కీలకం: ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా

మార్కాపురం: దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని…

స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆగస్ట్ 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు…

జవహర్‌ నవోదయ, ఎన్‌ఎంఎంఎస్‌పై ఉపాధ్యాయులకు అవగాహన

మార్కాపురం అర్బన్: విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు జవహర్‌ నవోదయ, జాతీయ సాధన–ఆదాయ ప్రాతిపదిక ప్రతిభా…

నిడదవోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల…

కొరికాన రవికుమార్‌ను కలిసిన జనసేన నేతలు

పాతపట్నం నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్ కొరికాన భవాని స్వగ్రామమైన మిరబిల్లిలోని ఆమె నివాసంలో శ్రీకాకుళం జిల్లా సూడా చైర్మన్ కొరికాన రవికుమార్‌ను…

నేషనల్ హైవే 216ఈ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, జాతీయ రహదారులు, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన…

కామ్రేడ్ సీతక్కకు రెడ్డి అప్పలనాయుడు ఘన నివాళి

ఏలూరు–కన్నాపురం: గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నేత కామ్రేడ్ సీతక్క మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలుసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ…

మెగా డీఎస్సీ 2025కు మద్దతుగా కాకినాడలో ‘ఆత్మగౌరవ సదస్సు’

కాకినాడ: మెగా డీఎస్సీ 2025 నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఉపాధ్యాయులు కాకినాడ డీఎస్‌ఏ గ్రౌండ్స్‌లో బుధవారం ‘ఆత్మగౌరవ సదస్సు’…

పెద్దారవీడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

యఱ్ఱగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎస్‌.వి.సి.హెచ్. సుబ్రమణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…