కామ్రేడ్ సీతక్కకు రెడ్డి అప్పలనాయుడు ఘన నివాళి

ఏలూరు–కన్నాపురం: గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నేత కామ్రేడ్ సీతక్క మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలుసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ…

మెగా డీఎస్సీ 2025కు మద్దతుగా కాకినాడలో ‘ఆత్మగౌరవ సదస్సు’

కాకినాడ: మెగా డీఎస్సీ 2025 నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఉపాధ్యాయులు కాకినాడ డీఎస్‌ఏ గ్రౌండ్స్‌లో బుధవారం ‘ఆత్మగౌరవ సదస్సు’…

పెద్దారవీడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

యఱ్ఱగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎస్‌.వి.సి.హెచ్. సుబ్రమణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

పిఠాపురం: రానున్న గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్న ఆశావహుల పేర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గొల్లప్రోలు…

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై టీడీపీ ఇంటింటి ప్రచారం

అమలాపురం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం…

హస్తకళల అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన లేపాక్షి చైర్మన్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి…

ఏపీఎన్‌ఆర్‌టీఎస్ లో మహా రాణా యడవల్లికి కీలక బాధ్యత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహా రాణా యడవల్లిని ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ నార్త్ అమెరికా సౌత్ ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్‌గా…

ఆహార భద్రత పథకాల అమలుపై కమిషన్ నిఘా.. రెండో రోజు కొనసాగిన తనిఖీలు

రామచంద్రపురం: రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి, కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యంలో రెండో రోజు…

హిందువుల ఐక్యతతోనే దేశ ఐక్యత సాధ్యం: భజరంగ్ లాల్ భాగ్రా

విజయవాడ: హిందువులంతా ఐక్యంగా ఉన్నప్పుడే భారతదేశం కూడా మరింత బలంగా, ఐక్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ అఖిల…

కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు.. పాముల శ్రీవాణికి జనసేన కౌంటర్!

కురుపాం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువత అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంటే వైసీపీ అనవసర రాద్ధాంతం…