ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన ఆయన టీమ్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిని నియమించనున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో…

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

తాటిపర్తి, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తాటిపర్తి గ్రామ పంచాయతీలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…

మూసాపేట్‌లో బోనాల జాతరలో జనసేన నాయకుల ప్రత్యేక పూజలు

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్‌లో ఆషాడ బోనాల జాతర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జనసేన నాయకులు పాల్గొన్నారు. పలు దేవాలయ…

జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సంస్మరణ…

నెట్ జీరో హెల్దీ క్యాంపస్’తో పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం

మార్కాపురం, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో ‘నెట్ జీరో హెల్దీ క్యాంపస్–వి బి జి రామ్ జి…

‘నా పట్టు.. నా అభిమానం 2.0’తో పట్టు రైతులకు సాంకేతిక మార్గదర్శనం

మార్కాపురం, కేంద్ర పట్టు మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నా పట్టు.. నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలోని జిల్లా పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో పట్టు…

అర్ధవీడులో ఈనెల 7న ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమం

మార్కాపురం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను ప్రజలకు వేగంగా చేరవేయడంతో పాటు వారి సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో గిద్దలూరు నియోజకవర్గంలో ‘ఒక…

గ్రామీణ మహిళల సాధికారతకు రూ.90 కోట్లకు పైగా రుణాల పంపిణీ

మార్కాపురం, మహిళల ఆర్థిక భద్రత, సాధికారత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు విస్తృత స్థాయిలో రుణ సాయం అందిస్తున్నట్లు…

చిన్న రైతులకు ఊరట.. వెలిగండ్లలో కస్టమ్ హైరింగ్ సెంటర్ ప్రారంభం

మార్కాపురం, చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం…

‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం.. 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్ల సాయం

అమరావతి, : చేనేత కుటుంబాల సంక్షేమం, వృత్తి పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది.…