జనవాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు
మంగళగిరి : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ…
టూరిజం రంగంలో యువతకు కొత్త అవకాశాలు: మంత్రి కందుల దుర్గేష్
రాజస్థాన్ (జైపూర్)/అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పర్యాటక రంగం ద్వారా విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని…
ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: ప్రకాశం ఎస్పీ
ఒంగోలు : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ…
గుడిమెల్లంక నీటి పథకం మోటార్ల మరమ్మతులు పూర్తి
రాజోలు: గుడిమెల్లంక సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు మండలాల పరిధిలోని 30…
అక్రమ కట్టడాల తొలగింపుకు తహసీల్దార్కు జనసేన వినతి
శ్రీకాకుళం: మందస మేజర్ పంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా రహదారులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి, బాధ్యులపై…