లంకాపట్నంలో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం

విజయనగరం నగరంలోని 19వ డివిజన్ పరిధిలోని లంకాపట్నంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆదివారం గురాన అయ్యలు–రాధిక దంపతులు ప్రారంభించారు. శాస్త్రోక్తంగా…

ఆషాఢ మాసం తొలి వారంలో ముద్దసాని అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ

మార్కాపురం సమీపంలోని జమ్మనపల్లి మార్గంలో ఉన్న శ్రీ ముద్దసాని అమ్మవారి దేవాలయంలో ఆదివారం ఆషాఢ మాసం తొలి వారం సందర్భంగా ప్రత్యేక…

స్థానిక ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలి: దాసరి రాజు

ఇచ్చాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి…

ముద్రగడ పద్మనాభం మృతికి యువ కాపునాడు సంతాపం

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ యువ కాపునాడు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే,…

కాలువల్లో జలకలుపు తొలగింపు పనుల పరిశీలన

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, బుర్ర బుడ్డక్క తదితర…

భవన నిర్మాణ కార్మికులకు అండగా జనసేన: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఏవీబీ పురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక…

పవన్ కళ్యాణ్ త్వరిత ఆరోగ్యం కోసం చీపురుపల్లిలో మహా రుద్ర గాయత్రీ యాగం

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలోని సర్వదేవత సపాత రమణ ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు…

జనసేన జెండా ఆవిష్కరణకు టి.సి. వరుణ్‌కు ఆహ్వానం

కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో ఈ వారంలో ఘనంగా నిర్వహించనున్న జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి…

నిలిచిపోయిన వాటర్ ట్యాంకు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

మామిడికుదురు: మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకుతోట ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న 30 KL సామర్థ్యమున్న…

వాడపల్లి దేవస్థానం రహదారి విస్తరణపై రైతులకు అవగాహన

వాడపల్లి: వాడపల్లి దేవస్థానం రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం దేవస్థానంలో నిర్వహించారు. ఆర్డీవో, దేవస్థానం డీసీ సమక్షంలో…