పి.గన్నవరం నియోజకవర్గంలో రూ.17.67 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధి

పి.గన్నవరం నియోజకవర్గంలో రూ.17.67 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం అప్పన్నపల్లి గ్రామంలోని…

ఉన్నత ప్రమాణాలతో జూనియర్ కళాశాల నిర్మాణం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

ఉన్నత ప్రమాణాలతో జూనియర్ కళాశాల నిర్మాణం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం గణేష్ నగర్‌లో ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంలో…

జీలుగుమిల్లిలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనుల పరిశీలన

జీలుగుమిల్లిలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనుల పరిశీలన జీలుగుమిల్లి, ఆగస్టు 25: జీలుగుమిల్లి మండల కేంద్రంలో నిర్మాణం చివరి దశలో ఉన్న…

రాజోలు నియోజకవర్గంలో రూ.27.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రాజోలు, ఆగస్టు 25: రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత ఊతమిస్తూ, రూ.26 కోట్ల SASCI నిధులతో చేపట్టనున్న 21 పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణ…

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కువైట్‌లో మెగా రక్తదాన శిబిరం

కువైట్: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గల్ఫ్ జనసేన–కువైట్ ఆధ్వర్యంలో…

భారత్ పర్యటనకు షీ జిన్‌పింగ్? సెప్టెంబర్‌లో ఢిల్లీకి రాక!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్వరలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13…

పార్కుల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి: కమిషనర్ రాహుల్ మీనా

రాజమహేంద్రవరం: నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా.. పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా…

పేదలకు అండగా సీఎం సహాయనిధి.. 145 మందికి రూ.1.24 కోట్ల సాయం!

మార్కాపురం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద 145 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.24 కోట్ల విలువైన చెక్కులు, ఎల్‌ఓసీలను పంపిణీ చేశారు.…

వివాహ వేడుకలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్

మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని బృందావనం అపార్ట్మెంట్‌లో పగడాల మల్లికార్జున్ కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జనసేన…