ఐఎఫ్డబ్ల్యూజే ఉమ్మడి తూర్పు కన్వీనర్ గా జి ఎన్ రావు
అమలాపురం: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్డబ్ల్యూజే) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్గా జి.ఎన్. రావు నియమితులయ్యారు. ఈ…
మంగళగిరిలో ఆధునిక రైతు బజార్కు శంకుస్థాపన
మంగళగిరి: మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణం…
జనసేన వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు!
కరీంనగర్, ముకురాంపురంలోని ప్రభుత్వ పాఠశాలలో జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ వీర…
నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఆ భూములను తొలగించాలి: ప్రేమకుమార్
మేడ్చల్-మల్కాజిగిరి: కూకట్పల్లి మండలం హైదర్నగర్ గ్రామంలోని సర్వే నంబర్లు 145లోని 90 ఎకరాలు, 163లోని 14.26 ఎకరాల భూములను భూభారతి పోర్టల్లోని…
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
పోలవరం: మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయిగూడెం మండలం రేగులకుంట గ్రామానికి చెందిన సోడెం బుచ్చన్న…
గుండె శస్త్రచికిత్స అనంతరం క్రాంతి మాస్టారును పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
గుండె శస్త్రచికిత్స అనంతరం క్రాంతి మాస్టారును పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయగూడెం గ్రామానికి చెందిన క్రాంతి మాస్టారు ఇటీవల గుండెకు…
రాజోలు కు రోడ్ల పండుగ
రాజోలు కు రోడ్ల పండుగ రాజోలు నియోజకవర్గ పరిధిలో వివిధ రోడ్లకు శంకుస్థాపన చేసిన రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్…
ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం
తాడేపల్లిగూడెం: ప్రజల భాగస్వామ్యంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన P4…