మార్కాపురం జాబ్ మేళాలో 41 మందికి ఉద్యోగాలు

మార్కాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగులు, నిరుద్యోగ…

జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రూ.10 లక్షల విరాళం

తాడేపల్లిగూడెం : ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ రూ.10 లక్షల విరాళం…

రైతు సంక్షేమమే సొసైటీల ప్రధాన బాధ్యత: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం : రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం…

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కేంద్రం

న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం స్పష్టం…

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురు.. అరెస్ట్ నుంచి రక్షణకు నిరాకరణ

అమరావతి: శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్…

నేడు ‘తల్లికి వందనం’ నిధుల విడుదల.. 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద నేడు నుంచి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు…

మహిళల భద్రతపై రాజీ లేదు.. బాధ్యులను సస్పెండ్ చేయాలి: జనసేన

కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై కొందరు ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వారిని వెంటనే సస్పెండ్ చేసి శాఖాపరమైన…

ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ అండ

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం మండలం, చిట్టవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త పోలిశెట్టి జోగింధర మురళీధర్ ఇటీవల జరిగిన రోడ్డు…

దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన గంటా స్వరూప

కొవ్వూరు నియోజకవర్గం: ఐ.పంగిడి గ్రామానికి చెందిన వీరభత్తుల మణికంఠ బావ హనుమంతు దుర్గా ప్రసాద్ అకాల మరణం నేపథ్యంలో ఏపీ స్టేట్…

జనవాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ…