గిరిజనుల భూములకు పూర్తి రక్షణ: మంత్రి సంధ్యారాణి

అమరావతి: గిరిజనుల భూముల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ…

హస్తకళలకు టెక్నాలజీ.. కళాకారులకు కొత్త భవిష్యత్!

అమరావతి: సంప్రదాయ హస్తకళలకు ఆధునిక సాంకేతికత, డిజైన్, ఆవిష్కరణలను అనుసంధానం చేసి కళాకారులకు కొత్త మార్కెట్లు, మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమే…

ఏపీఎన్‌ఆర్‌టీఎస్ లో మహా రాణా యడవల్లికి కీలక బాధ్యత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహా రాణా యడవల్లిని ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ నార్త్ అమెరికా సౌత్ ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్‌గా…

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం…

‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం.. 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్ల సాయం

అమరావతి, : చేనేత కుటుంబాల సంక్షేమం, వృత్తి పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది.…

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు…

ఆగస్టు 1 నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో తక్కువ ధరకే బియ్యం

అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అమరావతి, పోలవరం, భోగాపురంపై కీలక చర్చ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి,…

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురు.. అరెస్ట్ నుంచి రక్షణకు నిరాకరణ

అమరావతి: శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్…

నేడు ‘తల్లికి వందనం’ నిధుల విడుదల.. 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద నేడు నుంచి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు…