నేమూరి శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బసవరాజ్ శ్రీనివాస్

హైదరాబాద్: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి మాతృమూర్తి శ్రీమతి భారతమ్మ గారు పరమపదించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుమకుంటలో మొక్కల నాటకం.. సంరక్షణకు ఇనుప కంచెల ఏర్పాటు

తుమకుంట : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుమకుంట గ్రామ సచివాలయ ప్రాంగణం మరియు ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్…

ప్రతి చెట్టు భూమిని కాపాడే రక్షకుడే: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

మోపిదేవి : ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడే సహజ రక్షకుడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్…

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం…

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

• ప్రతి సమస్య మీదా మాట్లాడతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం• నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం• హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ…

‘పెద్ది’ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి

హైదరాబాద్‌: రాంచరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు…

‘సేనా గళం’ కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్, జెన్-జీ యువత ఆశయాలకు వేదికగా ‘సేనా గళం’

‘సేనా గళం’ అనే కమిటీ ఏర్పాటు సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) యువత…

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం: ముకుంద నాయుడు

వనపర్తి : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర…

మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగర నడిబొడ్డున…

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి హెచ్చరిక

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి…