హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణంపై సోమవారం అమలాపురం నియోజకవర్గం…
Category: public-meeting
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు.…
శ్రీ నాదెండ్ల మనోహర్ ని ఫోన్లో పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్
శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని,…
24న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు
అమరావతి: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని…
జవహర్ నగర్ ఆంజనేయస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు
మేడ్చల్: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్…
బంగారం దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో బంగారం, వెండి దిగుమతులను క్రమబద్ధీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డి.జి.ఎఫ్.టి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం,…
ఇరాన్ అధికారులతో సమావేశం కానున్న పాకిస్తాన్ సైన్యాధిపతి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక దౌత్య చర్యలు వేగవంతమవుతున్నాయి. పాకిస్తాన్ సైన్యాధిపతి గురువారం టెహ్రాన్లో ఇరాన్ అధికారులతో సమావేశం కానున్నారు.…
మంగళగిరిలో జనవాణి కార్యక్రమం: ప్రజల అర్జీలు స్వీకరించిన జనసేన నాయకులు
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన “జనవాణి” కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ప్రజలు…
7 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ ఇరాన్ చమురు సరఫరా
భారత ఇంధన రంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా 2019 నుంచి నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు…