తిరువూరు జనసేన పీఓసీ మనునోలు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో తిరువూరు జనసేన పార్టీ పీఓసీ మనునోలు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

రామ్ తాళ్లూరి మరియు బాలినేని శ్రీనివాసరెడ్డి పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తాం – చీకటి వంశీ

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మరియు జనసేన రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి…

రైతు సంక్షేమమే లక్ష్యం.. మార్కెట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య…

కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి.. సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

కేరళలో పదేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మళ్లీ అధికారంలోకి వచ్చింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో…

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో స్వర్ణయుగం

ప్రచారంలో మేటి – పురోగతిలో సాటి.. జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటక వెలుగులు! రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంస్కరణల బాటలో…

ఎయిడ్స్ బాధితులకు అండగా నిలవాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం: సమాజంలో హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులను మానవత్వంతో చూడాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పిలుపునిచ్చారు.…

తూర్పు కాపు ప్రతిభావంతుల విద్యార్థులకు పురస్కారాలు

గుంటూరులో నిర్వహించిన తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతిభావంతుల విద్యార్థుల పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు…

ఏ.ఎఫ్.డి.టి గ్రౌండ్‌లో శాంతి ర్యాలీ, బహిరంగ ప్రార్థన సభ ఏర్పాట్లు

రాజోలు: మల్కిపురం ఏ.ఎఫ్.డి.టి గ్రౌండ్‌లో నిర్వహించనున్న శాంతి ర్యాలీ మరియు బహిరంగ ప్రార్థన సభ కోసం ఏర్పాట్ల పనులు ప్రారంభించబడ్డాయి. ఈ…

శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌ కొట్టే సాయిని సన్మానించిన జనసేన నాయకులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజ అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్…

వైసీపీ పాలనలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లింది

ఇప్పుడు కపట ప్రేమ చూపించడం దారుణం వైసీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు స్పందన అమరావతి: రాష్ట్రంలో రైతుల సమస్యలు…