ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిలకు రూ. 919 కోట్లు విడుదల: సత్యకుమార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవల బలోపేతం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు…
మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్కు మేనేజర్లా పనిచేస్తా: సీఎం చంద్రబాబు
కావలి నియోజకవర్గం: తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల ఉత్పత్తులకు…
చేపలకూర చేయించుకొని, మత్స్యకార కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం
కావలి నియోజకవర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్లో…
కావలి నియోజకవర్గం నుండి భారీగా జనసేనలోకి భారీ చేరికలు
కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు,…
తిరువూరు జనసేన పీఓసీ మనునోలు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో తిరువూరు జనసేన పార్టీ పీఓసీ మనునోలు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…
రామ్ తాళ్లూరి మరియు బాలినేని శ్రీనివాసరెడ్డి పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తాం – చీకటి వంశీ
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మరియు జనసేన రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి…
రైతు సంక్షేమమే లక్ష్యం.. మార్కెట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య…