విజయవంతంగా ముగిసిన జనసేన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం

కడప: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకుడు చిలకం మధుసూదన రెడ్డి నేతృత్వంలోని 28 మంది…

రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారమే చివరి అవకాశం

రాజంపేట: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ…

రాజంపేట పార్లమెంట్ కమిటీకి గుగ్గిళ్ల నాగార్జున దరఖాస్తు

రాజంపేట: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో రాజంపేట…

పార్టీ బలోపేతానికి నిబద్ధత కలిగిన కార్యకర్తలకు అవకాశాలు

కడప : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకులు శ్రీ చిలకం మధుసూదన్…

పార్టీ బాధ్యతలకు కృతజ్ఞతలు తెలిపిన గురివిగారి వాసు

రాజంపేట: జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప…

మదనపల్లిలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ.. అభివృద్ధి, సంక్షేమ పాలనపై నేతల హర్షం

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జిల్లా స్థాయి విజయోత్సవ సభ ఘనంగా…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కంబాలకుంట హరిజనవాడకు చెందిన గానుగపెంట నరసయ్య కుటుంబం ఇటీవల జరిగిన…

టి. సుండుపల్లి సీఐ కార్యాలయ తనిఖీ.. డీఐజికి కూటమి నేతల స్వాగతం

రాజంపేట: మొదటిసారి టి. సుండుపల్లి పర్యటనకు విచ్చేసిన రాయలసీమ జోన్ గౌరవ డీఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ నూతనంగా ఏర్పాటైన…

ఇసుక క్వారీ రద్దు చేయాలని కలెక్టర్‌కు కూటమి నేతల వినతి

కడప జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కూటమి నాయకులు వై.యన్.పాళెం గ్రామంలో ఉన్న ఇసుక క్వారీని తక్షణమే రద్దు చేయాలని…

బహుదానది ప్రాంతంలో ఇసుక తరలింపుపై ఆందోళన

రాజంపేట: టి. సుండుపల్లి మండలం ఎర్రమనేనిపల్లె వద్ద గతంలో తాత్కాలికంగా ఇచ్చిన ఇసుక తరలింపు అనుమతులను తక్షణమే శాశ్వతంగా రద్దు చేయాలని…