ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో స్వర్ణయుగం

ప్రచారంలో మేటి – పురోగతిలో సాటి.. జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటక వెలుగులు! రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంస్కరణల బాటలో…

ఎయిడ్స్ బాధితులకు అండగా నిలవాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం: సమాజంలో హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులను మానవత్వంతో చూడాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పిలుపునిచ్చారు.…

తూర్పు కాపు ప్రతిభావంతుల విద్యార్థులకు పురస్కారాలు

గుంటూరులో నిర్వహించిన తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతిభావంతుల విద్యార్థుల పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు…

ఏ.ఎఫ్.డి.టి గ్రౌండ్‌లో శాంతి ర్యాలీ, బహిరంగ ప్రార్థన సభ ఏర్పాట్లు

రాజోలు: మల్కిపురం ఏ.ఎఫ్.డి.టి గ్రౌండ్‌లో నిర్వహించనున్న శాంతి ర్యాలీ మరియు బహిరంగ ప్రార్థన సభ కోసం ఏర్పాట్ల పనులు ప్రారంభించబడ్డాయి. ఈ…

శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌ కొట్టే సాయిని సన్మానించిన జనసేన నాయకులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజ అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్…

వైసీపీ పాలనలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లింది

ఇప్పుడు కపట ప్రేమ చూపించడం దారుణం వైసీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు స్పందన అమరావతి: రాష్ట్రంలో రైతుల సమస్యలు…

టిడ్కో బస్సు సర్వీస్ సమస్యపై కలెక్టరేట్‌లో వినతి

అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి టిడ్కో గృహాల వరకు గతంలో ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు రెండు ప్రత్యేక…

కట్టె కాలేంత వరకు పవన్ కళ్యాణ్‌తోనే.. తనీష్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర…

జనసేన లక్ష్యదళ్, నిర్వాహక్ దళ్, పరిపాలక్ దళ్ లు సమర్థంగా పార్టీని నడిపిస్తాయి

• సంస్థాగత నిర్మాణంతో జనసేనకు కొత్త బలగం• కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగేందుకు జనసేన వేదిక• అన్ని విభాగాలకు, నియోజకవర్గాలకు ప్రత్యేక…

నియోజకవర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు కసరత్తు

• క్యాడర్ టూ లీడర్ స్థాయి కోసం వివరాల స్వీకరణ• ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీల ఏర్పాటు• కమిటీల నివేదికల పరిశీలనకు…