పిల్లల భద్రతే లక్ష్యం… మైనర్ డ్రైవింగ్‌ను కట్టడి చేయాలి: ఎస్పీ హర్షవర్ధన్

మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే యజమానులు, తల్లిదండ్రులపై చర్యలు పిల్లల భద్రతే లక్ష్యం… మైనర్ డ్రైవింగ్‌ను కట్టడి చేయాలి: జిల్లా ఎస్పీ రహదారి…

సీతానగరం ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ప్రత్యేక పూజలు

మంగళగిరి నియోజకవర్గంలోని స్థానిక సీతానగరం ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్…

కేరళలో జనసేన విస్తరణకు సమాలోచనలు

• జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది• శ్రీ పవన్ కళ్యాణ్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతం• తిరువనంతపురం సమావేశంలో…

కోనసీమ జిల్లాలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

అమలాపురం: కోనసీమ జిల్లాలో రెండవ విడత జర్నలిస్టుల అక్రెడిటేషన్ గుర్తింపు కార్డుల జారీకి సంబంధించిన చర్యలు ప్రారంభించబడినట్లు జిల్లా సమాచార &…

నూతన ఏసిబి డి.యస్.పి. ని కలసిన జనసేన నేతలు

గుంటూరు ఏసిబి డీఎస్పీగా నూతనంగా నియమితులైన ఆళహరి శ్రీనివాసరావును జనసేన పార్టీ నేతలు ఈరోజు ఉదయం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి…

స్టాండప్ కామెడీ వివాదం: అనుదీప్‌పై చర్యలకు జనసేన డిమాండ్

వ్యక్తిత్వ హణనానికి పాల్పడితే ఎవరినైనా సహించేది లేదు స్టాండప్ కామెడీ అంటే నవ్వించటం… కొందరి జీవితాల్ని ఏడిపించటం కాదు మహిళల గౌరవాన్ని…

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అధిగమించారు.…

హార్ముజ్ జలసంధి తెరచిన ఇరాన్: చమురు మార్కెట్లకు ఊరట

ప్రపంచ చమురు, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు ఇరాన్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్…

బంగారం దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో బంగారం, వెండి దిగుమతులను క్రమబద్ధీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డి.జి.ఎఫ్.టి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం,…

వంట గ్యాస్ కొరతను తగ్గించే యత్నం

5 నగరాల్లో కంప్రెస్డ్‌ గ్యాస్‌ ప్లాంట్లు* రూ.59.63 కోట్లతో ప్రణాళిక* వ్యర్థాల సమస్యకూ పరిష్కారం* కూటమి ప్రభుత్వ ముందుచూపుఇంట్లో ఆర్థిక సమస్య…