శరీర, అవయవ దానంపై అవగాహన సెమినార్ విజయవంతం

విజయవాడ: సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్చారిటబుల్ ట్రస్ట్ అదినేత డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో విజయవాడలోని రోటరీ క్లబ్‌లో శరీర మరియు అవయవ…

అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన క్రూడాయిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఏషియన్ ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 2 శాతం పెరుగుదల నమోదైంది. ఈ…

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అసంతృప్తి – ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా?

ఇరాన్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరాన్…

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు.…

బీజేపీలో ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఆమోదం

జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమయ్యారు.…

విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు

నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ చీఫ్ విజయ్కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం…

నరసాపురం–చర్లపల్లి వీక్లీ స్పెషల్ ట్రైన్ ప్రారంభం… ప్రజలకు కొత్త రవాణా సౌకర్యం

నరసాపురం రైల్వే స్టేషన్‌లో నరసాపురం నుండి చర్లపల్లి వరకు నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్ సేవలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

జనసైనికుడు ఆలపాటి రాజేష్‌కు ఘన నివాళులు… అవయవ దానం ద్వారా మరెంతో మందికి జీవం

మొగల్తూరు మండలానికి చెందిన జనసైనికుడు ఆలపాటి రాజేష్ మృతి పట్ల తీవ్ర విషాదం నెలకొంది. మంగళగిరిలోని NRI హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ…

ఆకివీడులో కొత్త రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన… భక్తులకు శుభవార్త

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో రామభక్తులకు శుభవార్త. పెదపేట ప్రాంతంలో కొత్త రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం…

Attack on Trump : భారీ ఆయుధాలతో వచ్చిన షూటర్ – ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి యత్నానికి సంబంధించిన వివరాలు సంచలనంగా మారాయి. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్’ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న…