ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముత్తుకూరులో మొక్కలు నాటిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం అన్న క్యాంటీన్, ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే…
ప్రతి చెట్టు భూమిని కాపాడే రక్షకుడే: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
మోపిదేవి : ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడే సహజ రక్షకుడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్…
రైతుల సమస్యలు పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోళ్ల రాజేష్
ఇచ్చాపురం మున్సిపాలిటీ 4, 5వ వార్డుల పరిధిలో రైతులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న మురుగు నీరు, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు జనసేన నాయకుల…
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం…
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 1, 5, 6 వార్డుల్లో పర్యటించిన టీడీపీ నాయకులు
కోనసీమ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 1, 5, 6 వార్డుల్లో ప్రజా…
దేశవ్యాప్తంగా జనసేన విస్తరించాలని పాదాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వీర మహిళ శ్రావణి సాయి
ప్రత్తిపాడు : జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షిస్తూ కాకినాడ జిల్లా జనసేన వీర…
పవన్ కళ్యాణ్పై విమర్శలు రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నమే: అంకె ఈశ్వరయ్య
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న…