కేశనపల్లిలో పీహెచ్‌సీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

రాజోలు: రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో ప్రతిపాదిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే దేవ…

పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు బిల్లు ఆమోదం

పోటీ పరీక్షల్లో పేపర్ లీక్‌లకు చెక్.. లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు ఆమోదం దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు,…

రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం.. భారత్, చైనాపై 100% సుంకాలకు అవకాశం

వాషింగ్టన్: రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు, సహజ వాయువు…

ఉబ్బలమడుగులో అరుదైన వృక్ష జాతి.. పవన్ కళ్యాణ్ నామకరణం’

తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో శాస్త్రవేత్తలు అరుదైన కొత్త వృక్ష జాతిని గుర్తించారు. ఈ కొత్త మొక్కకు రాష్ట్ర ఉప…

ఫిలింనగర్ మహాప్రస్థానంలో నేడు పావలా శ్యామల అంత్యక్రియలు

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి పావలా శ్యామల అంత్యక్రియలు నేడు ఫిలింనగర్…

ఆర్‌అండ్‌ఆర్ కట్‌ఆఫ్ తేదీని 2022కు మార్చాలని విజ్ఞప్తి

వి.ఆర్.పురం: 2017 కట్‌ఆఫ్ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండని యువతీ, యువకులు ప్రస్తుతం 25 సంవత్సరాలకు పైబడిన వారిగా, వారిలో చాలామంది…

సెంట్రల్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్

మార్కాపురం: మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేస్తున్న సెంట్రల్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.3 వేల…

వశిష్ఠ మహర్షి విగ్రహ పునరుద్ధరణకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు

నిడదవోలు: గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద ఉన్న వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒక వైపునకు ఒరిగినట్లు సమాచారం…

పెద్దాపురంలో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’కు విశేష స్పందన

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలోని 20, 21 వార్డుల్లో నిర్వహించిన ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.…