24న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు
అమరావతి: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని…
ఏప్రిల్ 24కి కౌంట్డౌన్… మరో రోజు మాత్రమే!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 24న ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. “1…
కొవ్వూరులో డ్వాక్రా మహిళలకు మొబైల్ ఫోన్ల పంపిణీ
కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలో డ్వాక్రా మహిళలకు (వి.ఓ.ఏ) మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ గా జి ఎన్ రావు
అమలాపురం: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్గా జి ఎన్ రావు నియమితులయ్యారు.…
శ్రీ నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానంటూ ఉప…
వాడపల్లి పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు
కొత్తపేట: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన శస్త్రచికిత్స నుండి త్వరగా సంపూర్ణ…
పడా డైరెక్టర్ను కలిసిన పెంకే జగదీష్ – గంగానగరం సమస్యలపై వినతి
పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పి.ఏ.డి.ఏ) డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శివరాం ప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ వెల్ఫేర్ మరియు…