“మనుషులం మనం” అనే భావనతో జనసేన ముందుకు సాగుతోంది: గాదె వెంకటేశ్వరరావు
గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జనసేన పార్టీ రాజకీయాల్లో మార్పు…
సంగం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. భోజ్యా నాయక్కు జనసేన నాయకుల శుభాకాంక్షలు
సంగం: సాధారణ బదిలీల్లో భాగంగా సంగం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. భోజ్యా నాయక్ను జనసేన పార్టీ సంగం మండల సీనియర్…
పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు మానుకోవాలి: అమ్మిశెట్టి వాసు
విజయవాడ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ…
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న జనసేన నాయకుడు రాయల్ కుమార్
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం మరియు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు ముందుండే నాయకుడిగా జనసేన నాయకుడు రాయల్ కుమార్ ప్రజల…
తాడేపల్లిలో డ్రైనేజీ సమస్యలకు జనసేన తక్షణ స్పందన
తాడేపల్లి: తాడేపల్లి పట్టణంలోని సాలం హోటల్ సెంటర్ సమీపంలోని పలు కాలనీల్లో డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు
రాజమండ్రి లోని షెల్టన్ హోటల్లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ…
మరణించిన జనసైనికుడి కుటుంబానికి జనసేన అండ
ఆముదాలవలస: ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం పెద్దలంకాం గ్రామానికి చెందిన జనసైనికుడు దేసిళ్ళ కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యతో మృతి చెందారు. ఈ…
అక్షరాంధ్ర రెండో దశను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి: జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి
అమలాపురం : కోనసీమ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా “అక్షరాంధ్ర” రెండో దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు…