రాజమహేంద్రవరం : గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గోదావరి పరివాహక…
Category: Rajahmundry City
గ్రామ దేవతల ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మీ అమ్మవార్ల జాతర…
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు
రాజమండ్రి లోని షెల్టన్ హోటల్లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ…
తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా మెట్ల రమణ బాబు నియామకం
రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, సీనియర్ నాయకులు మెట్ల రమణ బాబును పార్టీ…
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు: మంత్రి కందుల దుర్గేష్
మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎస్పీలు జీవన, శివప్రియ రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ…
2027 గోదావరి పుష్కరాలకు కుంభమేళా తరహా ఏర్పాట్లు – మంత్రి కందుల దుర్గేష్
2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం 10 కోట్ల మంది భక్తులు…
రాజానగరం దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ పనుల వేగవంతం, పర్యాటకాభివృద్ధికి పవన్ కళ్యాణ్ సూచనలు
రాజానగరం, రాజమండ్రి:రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, డిఎఫ్ఓ జిల్లా అటవీ అధికారి వి. ప్రభాకర రావు మరియు దివాన్ చెరువు…