గోదావరి కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం

రాజమహేంద్రవరం : గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గోదావరి పరివాహక…

ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – జిల్లా సాగునీటి సలహా మండలి నిర్ణయం

ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం :…

గ్రామ దేవతల ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మీ అమ్మవార్ల జాతర…

రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు

రాజమండ్రి లోని షెల్టన్ హోటల్‌లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ…

తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా మెట్ల రమణ బాబు నియామకం

రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, సీనియర్ నాయకులు మెట్ల రమణ బాబును పార్టీ…

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు: మంత్రి కందుల దుర్గేష్

మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎస్పీలు జీవన, శివప్రియ రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ…

2027 గోదావరి పుష్కరాలకు కుంభమేళా తరహా ఏర్పాట్లు – మంత్రి కందుల దుర్గేష్

2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం 10 కోట్ల మంది భక్తులు…

విద్యార్థినుల భవిష్యత్తుకు సి.ఎస్.ఆర్ తోడ్పాటు.. మంత్రి దుర్గేష్ ప్రశంసలు

ప్రభుత్వ కళాశాలలకు చెందిన 286 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 22.56 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన మలబార్ గోల్డ్ ఛారిటబుల్…

అర్హులందరికీ పెన్షన్ అందజేయాలి:
ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, జనసేన కార్యాలయం:రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజానగరం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం, సీతానగరం, కోరుకుండ మండలాల ఎంపీడివో…

రాజానగరం దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ పనుల వేగవంతం, పర్యాటకాభివృద్ధికి పవన్ కళ్యాణ్ సూచనలు

రాజానగరం, రాజమండ్రి:రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, డిఎఫ్ఓ జిల్లా అటవీ అధికారి వి. ప్రభాకర రావు మరియు దివాన్ చెరువు…