ముద్రగడ మృతిపై శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల సంతాపం

రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల ప్రగాఢ…

కాటన్ బ్యారేజ్‌కు రూ.151 కోట్లతో 117 కొత్త గేట్లు’

పిచ్చుకలంక భూముల జీవో సవరణ కోరిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం : ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్‌లో రూ.151 కోట్ల వ్యయంతో…

రాజమహేంద్రవరంలో రాష్ట్ర వర్తక మహాసభ

రాజమహేంద్రవరం : ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో…

గోదావరి కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం

రాజమహేంద్రవరం : గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గోదావరి పరివాహక…

ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – జిల్లా సాగునీటి సలహా మండలి నిర్ణయం

ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం :…

గ్రామ దేవతల ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మీ అమ్మవార్ల జాతర…

రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు

రాజమండ్రి లోని షెల్టన్ హోటల్‌లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ…

తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా మెట్ల రమణ బాబు నియామకం

రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, సీనియర్ నాయకులు మెట్ల రమణ బాబును పార్టీ…

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు: మంత్రి కందుల దుర్గేష్

మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎస్పీలు జీవన, శివప్రియ రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ…

2027 గోదావరి పుష్కరాలకు కుంభమేళా తరహా ఏర్పాట్లు – మంత్రి కందుల దుర్గేష్

2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం 10 కోట్ల మంది భక్తులు…