వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఆనందరావు.. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

అమలాపురం : అమలాపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.…

గోదావరి ఏటిగట్ల పటిష్టతకు సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐఓతో సమగ్ర కార్యాచరణ: జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

అమలాపురం : గోదావరి నది వెంట బలహీనపడిన ఏటిగట్లను శాశ్వత ప్రాతిపదికన బలోపేతం చేయడానికి సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) నిపుణులతో…

మహా పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి: జాయింట్ కలెక్టర్ నైదియాదేవి

అమలాపురం : 2027లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రారంభించింది. ఈ…

ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం, జూలై 2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్…

రాజంపేట పార్లమెంట్ కమిటీకి గుగ్గిళ్ల నాగార్జున దరఖాస్తు

రాజంపేట: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో రాజంపేట…

నందిగామలో జనసేన సమాచార సేకరణపై మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం

నందిగామ : జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు సముచిత గుర్తింపు కల్పించడమే పార్టీ అధ్యక్షులు,…

పార్టీ బలోపేతానికి నిబద్ధత కలిగిన కార్యకర్తలకు అవకాశాలు

కడప : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకులు శ్రీ చిలకం మధుసూదన్…

తిరుపతి విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం

VBGRAMG జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి…

జూలై 3తో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల గడువు ముగింపు

మదనపల్లె : జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, నగర, గ్రామ పంచాయతీ…

కిడ్నీ బాధితుడికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా

కోనసీమ : రెండు కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ చికిత్స పొందుతున్న బోడసకుర్రు గ్రామ పంచాయతీ పరిధికి చెందిన కుడుపూడి మహేష్కు బుధవారం రూ.10 వేల…