జనసేన జెండా ఆవిష్కరణకు టి.సి. వరుణ్కు ఆహ్వానం
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో ఈ వారంలో ఘనంగా నిర్వహించనున్న జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి…
నిలిచిపోయిన వాటర్ ట్యాంకు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
మామిడికుదురు: మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకుతోట ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న 30 KL సామర్థ్యమున్న…
ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ను కలసి జన్మదిన శుభాకాంక్షలు
రాజోలు: జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ను ఈరోజు క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.…
‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్–2047’తో దేశానికి దిక్సూచిగా ఏపీ: మంత్రి కందుల దుర్గేష్
న్యూఢిల్లీ/అమరావతి: ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్–2047’ ద్వారా ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ…
కార్యకర్తల సమస్యల పరిష్కారానికే ‘జనసేన చర్చా వేదిక’: నాదెండ్ల మనోహర్
కైకలూరు: పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టడమే లక్ష్యంగా…
అనంతపురం మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలి: ఐడీసీ బోర్డులో పత్తి చంద్రశేఖర్
విజయవాడ: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షతన ఐదో…
జనసేనలో చేరిన కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బి. సునీల్ కుమార్, బి. రజినీకాంత్, హరీష్ బ్రహ్మసాని, నాగు కేతునాని,…
‘మిషన్ మార్చి–2027’ విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎం. సుధాకర్
మార్కాపురం: పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా రూపొందించిన ‘మిషన్ మార్చి–2027’ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు…
ఫ్రాన్స్లో ప్రపంచ రవాణా సదస్సులో మార్కాపురం యువ శాస్త్రవేత్త ప్రతిభ
మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ బి. ఆదినారాయణ అంతర్జాతీయ వేదికపై తన…