టిడిపి రాష్ట్ర కార్యవర్గంలో బీసీ నేత పెచ్చేట్టి విజయలక్ష్మికి స్థానం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో బీసీ నేత పెచ్చేట్టి విజయలక్ష్మికి కీలక అవకాశం లభించింది. ఆమెను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ…

రాష్ట్ర టిడిపి కార్యవర్గంలో చెరుకూరికి చోటు

అమలాపురం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అమలాపురం పట్టణానికి చెందిన నాయకుడు చెరుకూరి సాయిరాంకు కీలక స్థానం లభించింది. ఆయనను రాష్ట్ర…

అళహరి శ్రీనివాస్ ను కలిసిన జనసేన నేతలు

గుంటూరు: స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా నూతనంగా నియమితులైన అళహరి శ్రీనివాస్ ను జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి బుధవారం…

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ – నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ

అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల ముఖ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…

జనవాణిలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన పత్తి చంద్రశేఖర్

మంగళగిరి: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్న “జనవాణి” కార్యక్రమానికి…

ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభం.. పేదలకు భోజనం వడ్డించిన సీఎం

పెదకూరపాడు నియోజకవర్గం: ధరణికోటలో కార్మికులతో కలిసి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు.…

ఇంటర్ ఫలితాలలో విద్యానిధి విద్యార్థులు జయ కేతనం

ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో విద్యానిధి విద్యార్థులు జయ కేతనం.ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎమ్ పి సి…

క్కవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

రాజోలు: లక్కవరం ఎంజి గార్డెన్స్ మినీ ఫంక్షన్ హాల్‌లో మలికిపురం మండలానికి చెందిన విశ్వేశ్వరాయపురం మరియు ఇరుసుమండ గ్రామాల రైతులకు రీ-సర్వే…

రేఖపల్లిలో ఎంజీఎన్ఆర్జీఎస్ సామాజిక తనిఖీ ప్రజా వేదిక

రామచంద్రవరం: వి.ఆర్.పురం మండల కేంద్రం రేఖపల్లి గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…

ఇంటర్ ఫలితాల్లోమహిళా కళాశాలకు ర్యాంకులు పంట

అమలాపురం ప్రాంతంలోని ముమ్మిడివరం శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత…