ఆకివీడులో కొత్త రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన… భక్తులకు శుభవార్త
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో రామభక్తులకు శుభవార్త. పెదపేట ప్రాంతంలో కొత్త రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం…
మొక్కజొన్నా మోసం చేసింది!
మద్దతు ధర లేక రైతు కుదేలు* రబీలో అసాధారణంగా పెరిగిన సాగు* రికార్డు స్థాయిలో దిగుబడులు* క్వింటాకు రూ.700 నష్టపోతున్న కర్షకులురాష్ట్రంలో…
ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వి.…
బహుదానది ప్రాంతంలో ఇసుక తరలింపుపై ఆందోళన
రాజంపేట: టి. సుండుపల్లి మండలం ఎర్రమనేనిపల్లె వద్ద గతంలో తాత్కాలికంగా ఇచ్చిన ఇసుక తరలింపు అనుమతులను తక్షణమే శాశ్వతంగా రద్దు చేయాలని…
మామిడిపూడిలో జగనన్న ఊర్ల పరిశీలన
సర్వేపల్లి నియోజకవర్గంలోని మామిడిపూడిలో జగనన్న కాలనీల పరిస్థితిని జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి…
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పునఃప్రారంభం.. దశలవారీగా విమాన సర్వీసులు
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నేటి నుంచి దశలవారీగా పునఃప్రారంభిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఛైర్మన్…
నారీ శక్తిని అవమానించిన కాంగ్రెస్: ఏలూరి రామచంద్రారెడ్డి
మార్కాపురం: మహిళలను దేవతలుగా భావించే భారతదేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.…