బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి హెచ్చరిక

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి…

త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

కాకినాడ : జిల్లా కేంద్రం కాకినాడలో త్వరలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల…

హనుమజ్జయంతి సందర్భంగా దాసాంజనేయ స్వామి ఆలయంలో మహా అన్నసమారాధన

ఏలూరు : హనుమజ్జయంతి మహోత్సవాల సందర్భంగా ఏలూరులోని 7వ డివిజన్ బెనర్జీపేటలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో మహా అన్నసమారాధన కార్యక్రమం…

“మనుషులం మనం” అనే భావనతో జనసేన ముందుకు సాగుతోంది: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జనసేన పార్టీ రాజకీయాల్లో మార్పు…

ఎమ్.టీవీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే చంటి

ఏలూరు : ఎమ్.టీవీ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాజిక సేవలో భాగంగా ఏలూరులో చలివేంద్రం…

సంగం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. భోజ్యా నాయక్‌కు జనసేన నాయకుల శుభాకాంక్షలు

సంగం: సాధారణ బదిలీల్లో భాగంగా సంగం మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కె. భోజ్యా నాయక్‌ను జనసేన పార్టీ సంగం మండల సీనియర్…

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు మానుకోవాలి: అమ్మిశెట్టి వాసు

విజయవాడ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ…

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న జనసేన నాయకుడు రాయల్ కుమార్

పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం మరియు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు ముందుండే నాయకుడిగా జనసేన నాయకుడు రాయల్ కుమార్ ప్రజల…

తాడేపల్లిలో డ్రైనేజీ సమస్యలకు జనసేన తక్షణ స్పందన

తాడేపల్లి: తాడేపల్లి పట్టణంలోని సాలం హోటల్ సెంటర్ సమీపంలోని పలు కాలనీల్లో డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…

రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు

రాజమండ్రి లోని షెల్టన్ హోటల్‌లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ…