సోలార్ ప్లాంట్, టిడ్కో సమస్యల పరిష్కారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

అమలాపురంలో 500 కేవీ సోలార్ ప్లాంట్‌కు వేగవంతమైన చర్యలు.. జూన్ 24న బోడసకుర్రు టిడ్కో గృహాల పరిశీలన: కలెక్టర్ ఆర్. మహేష్…

పసుపులేటి హరిప్రసాద్‌కు ఘన స్వాగతం.. మదనపల్లిలో ఎన్డీఏ విజయోత్సవ సభలో అడపా సురేంద్ర ప్రత్యేక ఆతిథ్యం

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లెలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి,…

హర్మూజ్‌లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం.. ఇరాన్ బంపర్ ఆఫర్!

అమెరికాతో కుదిరిన 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు…

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీరియస్

కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.…

మోదీ పాలనలో దేశ ప్రగతి.. ఏపీ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు: ఏలూరి రామచంద్రా రెడ్డి

మార్కాపురం: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పుష్కర కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి…

రెండేళ్ల ఎన్డీఏ పాలన రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణయుగానికి నాంది: సుంకర శ్రీనివాస్

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్‌లో నిర్వహించిన విజయోత్సవ బహిరంగ…

అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్.. మానవత్వానికి నిదర్శనమన్న బొబ్బేపల్లి సురేష్ నాయుడు

వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్‌ను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్…

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహకారంతో మెడికల్ కేర్ యూనిట్ ప్రారంభం.. పేదలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: పెమ్మసాని చంద్రశేఖర్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కేర్ యూనిట్ వాహనాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పార్టీ ఉమ్మడి…

మాకు న్యాయం చేయండి.. జనసేనను ఆశ్రయించిన ముతకాని కవిత కుటుంబం

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామానికి చెందిన ముతకాని కవిత తమ కుటుంబానికి చెందిన స్థల వివాదంపై న్యాయం చేయాలని…

విద్యుత్ ప్రమాద బాధితుడు మోహన్‌కు జనసేన అండ.. రూ.25 వేల ఆర్థిక సాయం అందజేసిన కొరికాన దంపతులు

మెలియాపుట్టి మండలం రట్టిని గ్రామంలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచే పనుల్లో పాల్గొంటున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన కాంట్రాక్ట్ లైన్‌మన్…