కుల రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు

రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని కుల రాజకీయాలు, శవ రాజకీయాలకు వేదికగా మార్చడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందని జిల్లా…

పుట్టినరోజు సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం.. పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గంలోని వేగివారిపాలెం గ్రామానికి చెందిన ఆచంట సాయి కృష్ణ కుటుంబ సభ్యులు పులపర్తి సామాలిక పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాన్ని…

నడుకూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఆరోగ్యానికి దివ్యౌషధం

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ…

అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ.. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.…

గూగూడు జంట స్వాములను దర్శించుకున్న జనసేన నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

నార్పల ప్రాంతంలోని హిందూ–ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుల్లాయి స్వామి, ఆంజనేయస్వామి జంట ఆలయాలను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు…

వల్లంపూడిలో జనసేనలో చేరిన 100 వైసీపీ కుటుంబాలు.. కూటమి విజయానికి కలిసి పనిచేయాలి: వబ్బిన సన్యాసి నాయుడు

ఎస్.కోట నియోజకవర్గంలోని వల్లంపూడి గ్రామంలో శనివారం రాత్రి మజ్జి శ్రీను ఆధ్వర్యంలో 100 వైసీపీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. జనసేన…

హైదరాబాద్‌లో జనసేన నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడుతోంది. పార్టీ విస్తరణకు మరింత ఊతమిచ్చేలా హైదరాబాద్‌లో…

మదనపల్లిలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ.. అభివృద్ధి, సంక్షేమ పాలనపై నేతల హర్షం

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జిల్లా స్థాయి విజయోత్సవ సభ ఘనంగా…

మంత్రాలయంలో ఘనంగా ఎన్డీఏ సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్ సభ.. అభివృద్ధి పాలనపై నేతల హర్షం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో “సుపరిపాలన…

అన్నమయ్య జిల్లాలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ.. అభివృద్ధి, సంక్షేమ పాలనపై నేతల విశ్వాసం

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లాలో ఘనంగా విజయోత్సవ సభ నిర్వహించారు. గత…