మాకు న్యాయం చేయండి.. జనసేనను ఆశ్రయించిన ముతకాని కవిత కుటుంబం

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామానికి చెందిన ముతకాని కవిత తమ కుటుంబానికి చెందిన స్థల వివాదంపై న్యాయం చేయాలని…

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీ.. 5వ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన టెస్లా సంస్థ హైదరాబాద్‌లో తన కొత్త అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. మాధాపూర్‌లోని…

ధర్మస్థల వివాదంతో సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్

కర్ణాటకలోని ధర్మస్థల వివాదంలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఆలయ ప్రతిష్టను…

పవన్ కళ్యాణ్‌పై దుష్ప్రచారం.. కోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రసారమైన పోస్టులు, వీడియోలు, కథనాలను తక్షణమే తొలగించాలని…

కొట్టే సాయిని మర్యాదపూర్వకంగా కలిసిన దుర్గం మోహన్

శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టే సాయిని సోమవారం జనసేన పార్టీ యువ నాయకుడు, దుర్గం ఫౌండేషన్ అధినేత, ఎన్నారై…

కర్నూలులో ఘనంగా ఎన్డీఏ ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ సభ.. భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు

కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు కన్వెన్షన్ హాల్‌లో ఎన్డీఏ కూటమి (కర్నూలు పార్లమెంట్) ఆధ్వర్యంలో ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ సభ ఘనంగా నిర్వహించారు.…

వ్యక్తిగత విమర్శలు వద్దు.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు.…

ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు హాజరు ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ…

కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాలి: లోకేష్

విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర…

48 గంటల్లో ఆరోపణలకు ఆధారాలు చూపాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనపై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు సమర్పించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు…