ఆగస్టు 1 నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో తక్కువ ధరకే బియ్యం
అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…
విజయవాడలో జనసేన బలోపేతంపై నాయకుల సమావేశం
విజయవాడ: విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాలపై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో…
ఎన్హెచ్-216 పనుల్లో జాప్యంపై కలెక్టర్ హెచ్చరిక
అమలాపురం: జాతీయ రహదారి-216 విస్తరణలో భాగంగా చేపట్టిన 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ తరలింపు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.…
ప్రధాని మోదీ హామీ.. పేపర్ లీకేజీలపై కేంద్రం ఉక్కుపాదం.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నిందితులకు వేగంగా శిక్షలు…
యలమంచిలిలో క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత…
ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం.. డ్రోన్లతో నిఘా పెంచాలి: పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అటవీ శాఖ కార్యాచరణకు మరింత పదును పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ…