ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు…

ఆగస్టు 1 నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో తక్కువ ధరకే బియ్యం

అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…

విజయవాడలో జనసేన బలోపేతంపై నాయకుల సమావేశం

విజయవాడ: విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాలపై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో…

కర్ణాటకలో జనసేన భావజాల ప్రచారం

చిక్కబళ్లాపూర్ (కర్ణాటక): జనసేన పార్టీ సిద్ధాంతాలు, సామాజిక పరివర్తనకు సంబంధించిన భావజాలాన్ని కర్ణాటకలోని ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరవేసే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాలు…

ఎన్‌హెచ్-216 పనుల్లో జాప్యంపై కలెక్టర్ హెచ్చరిక

అమలాపురం: జాతీయ రహదారి-216 విస్తరణలో భాగంగా చేపట్టిన 132 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ తరలింపు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.…

ప్ర‌ధాని మోదీ హామీ.. పేపర్ లీకేజీలపై కేంద్రం ఉక్కుపాదం.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నిందితులకు వేగంగా శిక్షలు…

యలమంచిలిలో క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత…

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం.. డ్రోన్లతో నిఘా పెంచాలి: పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అటవీ శాఖ కార్యాచరణకు మరింత పదును పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ…

మృతుడి కుటుంబానికి జనసేన అండ.. దినకార్యానికి బియ్యం ప్యాకెట్ల పంపిణీ

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, కోటపాలెం పంచాయతీకి చెందిన కాకర ఆదినారాయణ (అంజిబాబు) ఇటీవల మృతి చెందడం కుటుంబానికి తీరని విషాదాన్ని…

కరీంనగర్ పార్లమెంట్ సమన్వయ సమావేశంలో తగరపు శ్రీనివాస్

కరీంనగర్: జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ అధ్యక్షతన తొలి పార్లమెంట్ సమన్వయ…