పవన్ కళ్యాణ్‌పై విమర్శలు సహించం: తిరుపతి సురేష్

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు జనసేన పార్టీ విజయవాడ నగర ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ తిరుపతి…

మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం – సానా సతీష్ బాబు

కాకినాడ/విజయవాడ: భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారతకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని…

జూన్ 5 నుంచి ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో…

జూన్ 5 నుంచి ఇబ్రహీంపట్నంలో ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

విజయవాడ : సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం…

దుర్గా కళామందిరంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.. ఆశయాలను స్మరించిన ప్రముఖులు

విజయవాడ : స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా విజయవాడలోని దుర్గా కళామందిరంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్…

విజయవాడలో ఘనంగా ‘MSME గ్రోత్ సమ్మిట్ 2026’

విజయవాడ : విజయవాడలో ఘనంగా నిర్వహించిన “MSME గ్రోత్ సమ్మిట్ 2026” కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు మానుకోవాలి: అమ్మిశెట్టి వాసు

విజయవాడ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ…

ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం వేదిక: తుమ్మల రామస్వామి బాబు

విజయవాడ – మంగళగిరి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “జనవాణి…

నేటితరం నేతలకు మండలి వెంకట కృష్ణారావు స్ఫూర్తి: ఎంపీ బాలశౌరి

అవనిగడ్డలో ఘనంగా మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ కబడ్డీ పోటీలు అవనిగడ్డ ప్రభుత్వ కళాశాల – హైస్కూల్ క్రీడా మైదానంలో స్వర్గీయ…

ఆన్‌లైన్ సేవలు, జీరో వేస్ట్ పాలసీ అమలుకు దేవాదాయ శాఖ కీలక నిర్ణయాలు

గొల్లపూడి ప్రధాన కార్యాలయంలో 22 ఆలయాల ఈవోలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ​నూతన ఆర్జిత సేవలు, వేగవంతమైన డిజిటల్ సేవలకు…