పీజీఆర్‌ఎస్‌లో 212 ఫిర్యాదులు.. అధికారులకు కలెక్టర్ హెచ్చరిక

మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి మొత్తం 212 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ…

జనసేన నిర్మాణ ప్రక్రియ దేశానికే రోల్ మోడల్: కేంద్ర సమన్వయకర్తలు

మంగళగిరి : జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత అవకాశం కల్పించడమే పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్…

కాకినాడ పార్లమెంట్‌లో జనసేన నిర్మాణ సన్నాహక సమావేశం

కాకినాడ : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పార్టీని గ్రామస్థాయి నుంచి…

ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం : ప్రభుత్వ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత…

నంద్యాలలో జనసేన కమిటీల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

నంద్యాల : జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలో నిర్మాణ సారథుల సమాచార…

అజయ్ కుమార్‌కు జనసేన నేతల ఘన సన్మానం

అనంతపురం : జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ జిల్లా పరిశీలకుడు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అనంతపురం…

అరకు పార్లమెంట్‌లో జనసేన సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

అరకు: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా అరకు పార్లమెంట్ పరిధిలో నిర్మాణ సారథుల సమాచార…

యువతకు సినీ, ఏఐ రంగాల్లో కొత్త అవకాశాలు.. క్రియేటివ్ ఎకానమీ విప్లవానికి శ్రీకారం: మంత్రి కందుల దుర్గేష్

నవ్యాంధ్రలో క్రియేటివ్ ఎకానమీకి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి…

ఏలూరులో కనకదుర్గమ్మ ఆలయ జీర్ణోధ్ధరణ, శిఖర ప్రతిష్ట మహోత్సవం

ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరులోని బావిశెట్టి వారి పేట, అల్లూరి సీతారామరాజు కాలనీలో…

గిరిజనులకు సమాధానం చెప్పాకే బస్సు యాత్ర చేపట్టాలి: కొర్ర చందు నాయక్

తెలంగాణా/దేవరకొండ నియోజకవర్గం: గిరిజన స్వర్ణోత్సవాల బస్సు యాత్ర పేరుతో తండాల్లోకి వచ్చే ముందు గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని…