పదవ తరగతి టాపర్‌కు సైకిల్ బహుమతి అందజేసిన జనసేన నాయకులు

కనిగిరి : ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కనిగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో అత్యధిక మార్కులు సాధించిన…

డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం.. కాళ్లకు తీవ్ర గాయాలు

విశాఖపట్నం: ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…

‘పెద్ది’ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి

హైదరాబాద్‌: రాంచరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు…

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ 5వ ఫేజ్‌లో ఉన్న తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – జిల్లా సాగునీటి సలహా మండలి నిర్ణయం

ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం :…

‘సేనా గళం’ కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్, జెన్-జీ యువత ఆశయాలకు వేదికగా ‘సేనా గళం’

‘సేనా గళం’ అనే కమిటీ ఏర్పాటు సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) యువత…

మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం – సానా సతీష్ బాబు

కాకినాడ/విజయవాడ: భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారతకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని…

పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారాలు ఆపాలి

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐకు జనసేన నాయకుల వినతి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై…

జనవాణిలో రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ సమస్యపై ఫిర్యాదు

డంపింగ్ యార్డ్ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో…

జూన్ 5 నుంచి ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో…