వెలగపూడి సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు
వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడుగారి నేతృత్వంలో ముఖ్యమైన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ…
శ్రీశైలంలో నిత్యకళారాధనలో భజన కార్యక్రమం
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మపథం కార్యక్రమాల భాగంగా నిత్యకళారాధన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆలయ…
సహకార బ్యాంక్కు నిధుల కోసం మంత్రిని కలిసిన చైర్మన్
కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పురపాల శాఖ మంత్రి పొంగూరి నారాయణను ఉమ్మడి తూర్పుగోదావరి సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల…
పాలకొండలో పశు వైద్య శిబిరం, పాడి పశువుల పంపిణీ
పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో గురువారం సీతంపేట మండలం చిన్నబగ్గ గ్రామంలో పశు వైద్య శిబిరం మరియు మెగా…
మాజీ కౌన్సిలర్లకు ఘన సన్మానం
అమలాపురంలోని కల్వకొలను వీధి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3,5 వార్డుల మాజీ కౌన్సిలర్లు ఏడిద శ్రీను, బొర్రా వెంకటేశ్వరరావులకు ఘన…
కాకినాడ జిల్లాపై శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి
• రెండు నెలలకి ఒకసారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటన• ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరానికి కృషి• కాకినాడ జిల్లా కలెక్టర్,…
అభివృద్ధి – ఆధ్యాత్మికత కలిసిన అంతర్వేది: రూ.17.33 కోట్ల తాగునీటి పథకం ప్రారంభం
అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి * పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదు * రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి…
7 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ ఇరాన్ చమురు సరఫరా
భారత ఇంధన రంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా 2019 నుంచి నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు…
భావజాలంపై ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు
మీ ఆలోచనలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవికంగా ఉండాలి దేశ భవిష్యత్తుకి విద్యార్ధులే నావికులు మీ ప్రతిభ, జ్ఞానం… సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి…