యూఎస్-ఇరాన్ సంక్షోభం.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు షాక్

అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ…

బీజేపీ విజయం.. సంవత్సరాల తర్వాత బెంగాల్ లో తెరుచుకున్న దుర్గామాత ఆలయం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అసన్‌సోల్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పశ్చిమ బర్ధమాన్ జిల్లా బస్తీన్ బజార్ ప్రాంతంలో…

ఘనంగా సూరసింగనపల్లి శ్రీ అంకాలమ్మ దేవర మహోత్సవం

గుంతకల్లు నియోజకవర్గం: గుత్తి మండలం సూరసింగనపల్లి గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ ఊరు జాతర సందర్భంగా గ్రామ…

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జాపాలి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

తిరుమల: ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స అనంతరం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని…

దేవర్లంకలో సత్తెమ్మ తల్లి ప్రతిష్ఠ మహోత్సవం

అమలాపురం: అల్లవరం మండలం బోడసకుర్రు శివారు దేవర్లంకలో శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి విగ్రహ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.…

24 గంటల్లో వాహన రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు తీసుకువస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్…

నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరు: బాలయ్య

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఘనవిజయం సాధించడంపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ…

జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

జేఈఈ మెయిన్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. 100 పర్సంటైల్…

తమిళనాడు ఫలితాల టెన్షన్.. తిరుమలలో త్రిష పూజలు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల పర్యటన రాజకీయ వర్గాల్లో…

పీకే జోస్యం నిజమైంది?.. తమిళనాడులో విజయ్ పార్టీ దూకుడు

రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ చేసిన అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయన్న చర్చ తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. నటుడు విజయ్…