మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగర నడిబొడ్డున…

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి హెచ్చరిక

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి…

దేవాదాయ భూముల లీజు వ్యవహారంపై కలెక్టర్‌కు గ్రామస్థుల వినతి

ర్వతిపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం తెట్టింగి గ్రామ పరిధిలోని బేవర గోపాలనాయుడు అన్నసత్రానికి సంబంధించిన సర్వే నంబర్ 289-6లో…

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఊరట.. బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.…

20 సూత్రాల కార్యక్రమం అమలులో కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి

కోనసీమ జిల్లాలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 20 సూత్రాల కార్యక్రమంపై ముందస్తు సమీక్ష సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో…

పవన్ కళ్యాణ్‌పై దుష్ప్రచారాలు ఆపాలి: హరిబాబు రాయల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన బాధ్యతగా భావించి, పరిపాలన దిశలో తనదైన ముద్ర వేస్తూ పవన్ కళ్యాణ్ ప్రతి శాఖలో…

మత్తును చిత్తు చేస్తున్న వ్యూహం!

* డ్సగ్స్ పై ప్రభుత్వం యుద్ధం* బహుముఖమైన ప్రణాళిక* వివిధ విభాగాల సమన్వయం* సత్ఫలితాలిస్తున్న సర్కార్ లక్ష్యంఆంధ్రప్రదేశ్‌లో మత్తు పదార్థాలపై కూటమి…

మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మేనేజర్‌లా పనిచేస్తా: సీఎం చంద్రబాబు

కావలి నియోజకవర్గం: తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల ఉత్పత్తులకు…

నియోజకవర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు కసరత్తు

• క్యాడర్ టూ లీడర్ స్థాయి కోసం వివరాల స్వీకరణ• ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీల ఏర్పాటు• కమిటీల నివేదికల పరిశీలనకు…

ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. సముద్రంలో ‘హాజీ అలీ’ మునక

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఒమన్ తీరంలో భారత సరుకు రవాణా నౌక ‘హాజీ అలీ’పై జరిగిన దాడి కలకలం…