కాకినాడ జిల్లాపై శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి

• రెండు నెలలకి ఒకసారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటన• ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరానికి కృషి• కాకినాడ జిల్లా కలెక్టర్,…

అభివృద్ధి – ఆధ్యాత్మికత కలిసిన అంతర్వేది: రూ.17.33 కోట్ల తాగునీటి పథకం ప్రారంభం

అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి * పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదు * రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి…

అమృత్ భారత్ పథకంలో పిఠాపురం స్టేషన్ అభివృద్ధి – కేంద్రానికి కృతజ్ఞతలు

పిఠాపురం: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆమోదం తెలిపినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని…

నల్లజర్ల పీహెచ్‌సీలో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలో…

జర్నలిస్ట్ పండుబాబుకు ప్రముఖుల పరామర్శ

అమలాపురం: సీనియర్ జర్నలిస్ట్ గారపాటి పండుబాబు సతీమణి, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యురాలు గారపాటి భాగ్యలక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఈ…

చింతలమోరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై సమీక్ష: పునరుద్ధరణకు చర్యలు

రాజోలు: మలికిపురం మండలం, చింతలమోరి ప్రాంతంలో రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పునరుద్ధరించి ప్రయోజనకరంగా మార్చే దిశగా…

శృంగవరప్పాడులో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

రాజోలు: సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడు గ్రామంలో రాజోలు – అంతర్వేది వయా శృంగవరప్పాడు మీదుగా వెళ్ళే నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును…

అమృత్ భారత్ పథకంలో పిఠాపురం రైల్వే స్టేషన్ – అభివృద్ధికి ₹37.25 కోట్లు

పిఠాపురం ప్రజలకు ఇది ఒక సంతోషకరమైన శుభవార్త. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా పిఠాపురం…

గొల్లప్రోలు నగర పంచాయతీకి గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదా

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్-3…

గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీ

• ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చొరవతో పెరిగిన హోదా• అందుబాటులోకి అదనపు సిబ్బందిపిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే క్రమంలో…