పిఠాపురం రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం… ₹37.25 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

• ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి • అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే…

పండుబాబును పరామర్శించిన జై భవాని సేవా సమితి నాయకులు

అమలాపురం: సీనియర్ జర్నలిస్ట్ మరియు జై భవాని సేవా సమితి మీడియా ఇంచార్జ్ గారపాటి పండుబాబు సతీమణి, జిల్లా విజిలెన్స్ కమిటీ…

ఫలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్ • రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు • మారనున్న…

చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే దేవ

రాజోలు, రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. చేనేత మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల…

అంతర్వేదికర హెల్త్ క్లినిక్ నిర్మాణానికి భూమిపూజ

రాజోలు: సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామ పంచాయతీ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరిగింది. రూ.55…

అంబేద్కర్ జయంతి సందర్భంగా చదరంగం పోటీలు ప్రారంభం

రాజోలు: మలికిపురం మండలం, కేశనపల్లి బుద్ధనగర్‌లో డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మండల స్థాయి చదరంగం పోటీలు ఘనంగా…

రాష్ట్ర పండుగగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు

కాకినాడలోని జయ రెసిడెన్సి హోటల్‌లో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి…

సర్పంచ్ రత్నకుమారి సన్మాన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ

రాజోలు: సఖినేటిపల్లి మండలం, వి.వి. మెరక గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లూరి సత్యనారాయణరాజు కళ్యాణ మండపంలో సర్పంచి ఓగూరి రత్నకుమారి పదవి…

పన్నుల వసూళ్లలో ముందంజలో అమలాపురం – కమిషనర్‌కు అభినందనలు

అమలాపురం: కోనసీమ జిల్లాలోని అమలాపురం మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన మున్సిపల్…

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రత్యేక ఆహ్వానం – ముఖ్య నాయకుల సమక్షంలో భారీ కార్యక్రమం

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ సమావేశం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి అందరికీ ప్రత్యేక…