వైభవంగా ముగిసిన శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ జాతర, తీర్థ మహోత్సవాలు

ముమ్మిడివరం : గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలు గురువారం ఉయ్యాల సేవ, దండాడింపు కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. ఈ…

గ్రామ దేవతల ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మీ అమ్మవార్ల జాతర…

నిరంతర విద్యుత్ సరఫరా కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు

అమలాపురం: అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా…

త్వరలో కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

కాకినాడ : జిల్లా కేంద్రం కాకినాడలో త్వరలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల…

రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు

రాజమండ్రి లోని షెల్టన్ హోటల్‌లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ…

అక్షరాంధ్ర రెండో దశను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి: జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి

అమలాపురం : కోనసీమ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా “అక్షరాంధ్ర” రెండో దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు…

కూటమి ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం: కందుల దుర్గేష్

ఘనంగా కూడా చైర్మన్‌గా తలాటం సత్య ప్రమాణ స్వీకారం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్‌గా తలాటం సత్య ప్రమాణ…

తూర్పుకాపు సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ నియామకం

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా సమీక్షా సమావేశం సోమవారం రాజమండ్రిలోని లాస్య ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.…

చలివేంద్రంలో మజ్జిగ వితరణ కార్యక్రమం

శతఘ్ని సిగ్నేచర్ : కోనసీమ (మే 25) అమలాపురం పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో ఆకినాగరాజు కిరాణా అండ్ జనరల్…

తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా మెట్ల రమణ బాబు నియామకం

రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, సీనియర్ నాయకులు మెట్ల రమణ బాబును పార్టీ…