భూ రీ సర్వే, 22-A భూముల సమస్యల పరిష్కారంపై రాష్ట్రస్థాయి సమీక్ష

అమలాపురం : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే, 22-A నిషేధిత భూముల జాబితా సవరణ, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల…

జీతం ఆయనకు ఆదాయం కాదు

అనాథ చిన్నారుల భవిష్యత్తుకు అండగా పవన్ కళ్యాణ్ పిఠాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన…

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఆనందరావు.. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

అమలాపురం : అమలాపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.…

గోదావరి ఏటిగట్ల పటిష్టతకు సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐఓతో సమగ్ర కార్యాచరణ: జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

అమలాపురం : గోదావరి నది వెంట బలహీనపడిన ఏటిగట్లను శాశ్వత ప్రాతిపదికన బలోపేతం చేయడానికి సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) నిపుణులతో…

మహా పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి: జాయింట్ కలెక్టర్ నైదియాదేవి

అమలాపురం : 2027లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రారంభించింది. ఈ…

రామచంద్రపురంలో జనసేన నిర్మాణ సారథుల సమావేశం

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమలాపురం, జూన్ 30: డాక్టర్ బి.ఆర్.…

కాకినాడ పార్లమెంట్‌లో జనసేన నిర్మాణ సన్నాహక సమావేశం

కాకినాడ : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పార్టీని గ్రామస్థాయి నుంచి…

ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం: డీఎల్‌డీఓ పి. విజయభాస్కర్

అమలాపురంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డీఎల్‌డీఓ పి. విజయభాస్కర్…

ఉప్పాడ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి భారీ ఊతం.. రూ.10 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కాకినాడలో నిర్వహించిన “మన ఊరు…

నేరస్థుడికి కులం, మతం ఉండవు.. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోం: పవన్ కళ్యాణ్

నేరాలకు పాల్పడే వ్యక్తులకు కులం, మతం ఉండదని, వారిని కేవలం నేరస్థులుగానే చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం…