గన్నవరం విమానాశ్రయం నుంచి వస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పి.ఏ.సి. చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.…

రామచంద్రపురంలో నివర్ తుఫాను కారణంగా వరిపంట మునిగి, తడిసిపోయి మెులకలురావడం వలన రైతులు నష్టపోయారు. నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ…

దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు.

ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయి. దాతలు ఇచ్చిన ఆస్తులను…

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శ్రీ Pawan Kalyan గారు డిసెంబర్ 2వ తేదీన పర్యటన.

నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.

మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ శాఖకు చెందిన భూములకు…

Janasena@sevaaa

నెల్లూరు జిల్లా #సర్వేపల్లి_నియోజకవర్గ మనుబోలు నేషనల్ హైవే లో వరదలు రావడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. వాహనాలలో ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులు…

విశాఖపట్నం దక్షణ నియోజకవర్గంలో JanaSena Party క్రియాశీలక సభ్యత్వం

విశాఖపట్నం దక్షణ నియోజకవర్గంలో JanaSena Party క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని జన సేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ @TSivasankararao…

గౌరవనీయులైన బోలిశెట్టి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

సభ్యత్వ నమోదు కార్యక్రమం

అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి మొదటి…