ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: ఎస్పీ హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి.…

మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని కలిసిన జనసేన నేతలు

ప్రకాశం జిల్లాలో తూర్పు నాయుడుపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామిని జనసేన పార్టీ…

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యం: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం జిల్లాలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను…

ప్రకాశం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా…

రెవెన్యూ సమస్యల వేగవంతమైన పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ ఆదేశాలు

ఒంగోలు: జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ముండ్లమూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమై పి జి ఆర్ ఎస్, రెవెన్యూ…

ఫిర్యాదుల పరిష్కారానికి వేగం పెంచాలి: జిల్లా ఎస్పీ

ప్రకాశం జిల్లా: ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కారం అందించడం ప్రధాన లక్ష్యమని జిల్లా…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

* పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి * మహిళల భద్రతకు…

పెదచెర్లో పల్లి మండలంలో పర్యటించిన జనసేన నాయకులు

కనిగిరి , జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వ యకర్త వరి కూటి…

కంభంలో జనసేన మండల స్థాయి సమావేశం

గిద్దలూరు నియోజకవర్గం : కంభం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల పార్టీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో గిద్దలూరు…

జనసేన నుంచి గెలిచిన ఆ ఒక్క కార్పొరేటర్

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో గెలిచిన 49 డివిజన్ల #కార్పొరేటర్లు, #మేయర్ తో సహా అందరూ సన్మానాలు, సంబరాల్లో మునిగి…