గిద్దలూరు నియోజకవర్గం: అర్ధవీడు మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబా ఆదేశాల…
Category: Prakasam
నారీ శక్తిని అవమానించిన కాంగ్రెస్: ఏలూరి రామచంద్రారెడ్డి
మార్కాపురం: మహిళలను దేవతలుగా భావించే భారతదేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.…
చెరువుల పూడికతీత పనులు వేగవంతం చేయండి.. జిల్లా కలెక్టర్ ఆదేశం
ఎర్రగొండపాలెం: భూగర్భ జలాలు అత్యంత తక్కువగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెరువుల పూడికతీత పనులను యజ్ఞంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.…
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ను కలిసిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ను జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…
పవన్ కళ్యాణ్ కోసం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పర్చూరు నియోజకవర్గం: చిన్నగంజాం మండలం పరిధిలోని సోపిరాల గ్రామంలో హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.…
భగీరథ మహర్షి దీక్ష యువతకు ఆదర్శం: కలెక్టర్ విజయ సునీత
మార్కాపురంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొని భగీరథ…
ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు క్షమార్హం: డాక్టర్ ఏలూరి
మార్కాపురంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నేత…
గిద్దలూరు సమగ్ర అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్
గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ విజయ…
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 204 అర్జీలు – కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్ ) కార్యక్రమానికి మొత్తం 204 అర్జీలు వచ్చినట్లు జిల్లా…