పూల సుబ్బయ్య భవన నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం ప్రకటించిన ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. ఎర్రయ్య

మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న సిపిఐ కార్యాలయం మరియు పూల సుబ్బయ్య భవన నిర్మాణానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.…

సిపిఐ నేతలు, ప్రజల సమక్షంలో పూల సుబ్బయ్య భవన్‌కు ఘనంగా శంకుస్థాప

మార్కాపురంలో పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కామ్రేడ్ పూల సుబ్బయ్య 38వ వర్ధంతి సందర్భంగా పూల సుబ్బయ్య భవన్‌కు మంగళవారం…

ప్రతి విద్యార్థికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి: ఎస్టీయూ డిమాండ్

గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం…

పీజీఆర్‌ఎస్‌కు 179 అర్జీలు.. భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో మొత్తం 179 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.…

యోగాతోనే జీవనశైలిలో సానుకూల మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతv

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ…

యోగతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: డా. ఆర్‌వి‌ఎస్‌కే రెడ్డి

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎన్‌.ఎస్‌ వ్యవసాయ కళాశాల, ఎన్‌.ఎస్‌ ఉద్యాన కళాశాల, ఎన్‌.ఎస్‌ లా కళాశాల, ఎన్‌.ఎస్‌…

మోదీ పాలనలో దేశ ప్రగతి.. ఏపీ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు: ఏలూరి రామచంద్రా రెడ్డి

మార్కాపురం: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పుష్కర కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి…

థీమాటిక్ యోగాను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్ విజయ సునీత

ఈనెల 13వ తేదీన మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా…

మండల కేంద్రాల్లోనే జీఎఫ్ఎల్ఎన్ శిక్షణలు నిర్వహించాలి: యూటీఎఫ్

మార్కాపురం : జీఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శిక్షణా కార్యక్రమాలను నియోజకవర్గ కేంద్రాల వద్ద కాకుండా ఆయా మండల కేంద్రాల్లోనే నిర్వహించాలని…

ఎయిడ్స్ బాధితులకు అండగా నిలవాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం: సమాజంలో హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులను మానవత్వంతో చూడాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పిలుపునిచ్చారు.…