విశాఖలో మండే ఎండలో సీ.ఎం చంద్రబాబు సైకిల్ సవారీ

విశాఖపట్నం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కంబాలకుంట హరిజనవాడకు చెందిన గానుగపెంట నరసయ్య కుటుంబం ఇటీవల జరిగిన…

శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమాలు.. జూన్ 8న ప్రత్యేక యోగా నిర్వహణ

శ్రీశైలం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం పరిధిలో పలు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుమకుంటలో మొక్కల నాటకం.. సంరక్షణకు ఇనుప కంచెల ఏర్పాటు

తుమకుంట : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుమకుంట గ్రామ సచివాలయ ప్రాంగణం మరియు ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముత్తుకూరులో మొక్కలు నాటిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం అన్న క్యాంటీన్, ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే…

ప్రతి చెట్టు భూమిని కాపాడే రక్షకుడే: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

మోపిదేవి : ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడే సహజ రక్షకుడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జనసేన నేత అంబటి తిరుపతి రావు

తాడేపల్లి : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) ఆధ్వర్యంలో తాడేపల్లి సీతానగరం పార్కులో నిర్వహించిన మొక్కలు…

హైదరాబాద్‌లో ఎబోలా కలకలం

హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు ఒక్కసారిగా ఆందోళనకు కారణమయ్యాయి. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలతో నగరంలోని ఓ ప్రైవేట్…

రైతుల సమస్యలు పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోళ్ల రాజేష్

ఇచ్చాపురం మున్సిపాలిటీ 4, 5వ వార్డుల పరిధిలో రైతులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న మురుగు నీరు, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు జనసేన నాయకుల…

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం…