తాలింఖానా శిక్షణలో విద్యార్థులకు శీతలపానీయాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు

అమలాపురం: అమలాపురంలోని రవణం వీధిలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న తాలింఖానా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు…

విశాఖలో 41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు మార్గం సుగమం.. ఏపీ పర్యాటక శాఖ – ఐఏటీఓ మధ్య ఎంవోయూ

రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో…

నిడదవోలు రైతులకు సాగునీటి భరోసా.. పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా నీటి విడుదల

నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గ రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ…

ఏపీకి జాతీయ అవార్డు.. మంత్రి కందుల దుర్గేష్‌కు జనసేన నేతల ఘన సత్కారం

నిడదవోలు : ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డు లభించిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల…

గోదావరి కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం

రాజమహేంద్రవరం : గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గోదావరి పరివాహక…

బనానా క్లబ్ షోరూమ్‌ను ప్రారంభించిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బనానా క్లబ్ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ…

ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 దోహదం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను…

నరసాపురం కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

నరసాపురం కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ (బ్యాంక్) లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా…

అమ్మ పేరిట ఒక మొక్క నాటండి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కళ్యాణ్ పిలుపు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రకృతిని…

సీ.ఎం రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంత పర్యటనకు ముందే నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పాలమూరు ప్రాంత అభివృద్ధిని…