దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన గంటా స్వరూప

కొవ్వూరు నియోజకవర్గం: ఐ.పంగిడి గ్రామానికి చెందిన వీరభత్తుల మణికంఠ బావ హనుమంతు దుర్గా ప్రసాద్ అకాల మరణం నేపథ్యంలో ఏపీ స్టేట్…

గుడిమెల్లంక నీటి పథకం మోటార్ల మరమ్మతులు పూర్తి

రాజోలు: గుడిమెల్లంక సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు మండలాల పరిధిలోని 30…

అక్రమ కట్టడాల తొలగింపుకు తహసీల్దార్‌కు జనసేన వినతి

శ్రీకాకుళం: మందస మేజర్ పంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా రహదారులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి, బాధ్యులపై…

ముద్రగడ మృతిపై శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల సంతాపం

రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల శతఘ్ని న్యూస్ ఫౌండర్ నాయుడు నిమ్మకాయల ప్రగాఢ…

ముద్రగడ పద్మనాభం మృతికి యువ కాపునాడు సంతాపం

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ యువ కాపునాడు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే,…