భావజాలంపై ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు

మీ ఆలోచనలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవికంగా ఉండాలి దేశ భవిష్యత్తుకి విద్యార్ధులే నావికులు మీ ప్రతిభ, జ్ఞానం… సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి…

అగ్నిమాపక శాఖకు కొత్త వాహనాలు, పరికరాల ప్రారంభోత్సవం

అమరావతి: పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్నిమాపక శాఖకు ఆధునిక వాహనాలు, పరికరాలను ప్రారంభించి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…

జల సంరక్షణపై అవగాహన పెంచాలి – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan జల సంరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కానూరులోని APSIRD…

ప.గో: ఇన్‌ఛార్జ్‌ల పాలనలో దేవస్థానాల ఆస్తులకు రక్షణేది..?

జిల్లాలో దేవాదాయ శాఖ ఆలయాలు ఇన్‌ఛార్జ్ అధికారుల పాలనలో ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో అధికారి పలు దేవాలయాలను పర్యవేక్షిస్తుండటంతో హుండీ లెక్కింపు,…

చంద్రబాబు పోరాట ఫలితమే అమరావతికి చట్టబద్ధత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

అమరావతికి చట్టబద్ధత లభించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. ఈ విజయానికి…

చేనేత రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి: పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని…

చేనేత రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి

* ఉచిత విద్యుత్ పథకంతో చిన్న చేనేత కుటుంబాలకు ఉపశమనంగౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం…

ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ లొ యువతీ యువకులకు అవకాశాలు

మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత ఐ ఏ ఎస్ పీఎం ఇంటర్న్షిప్ పోస్టర్…

యుద్ధ ప్రభావం: హర్మూజ్ వద్ద నిలిచిన 28 భారత్ నౌకలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి వద్ద రవాణా నిలిచిపోవడంతో భారత్‌కు ఇంధనాన్ని తీసుకొస్తున్న 28 నౌకలు పర్షియన్…

భారత్‌వైపు రెండు ఎల్పీజీ నౌకలు: గల్ఫ్ నుంచి భారీ సరఫరా

LPG Tankers | గల్ఫ్ ప్రాంతం నుంచి రెండు భారీ ఎల్పీజీ క్యారియర్ నౌకలు భారత్ తీరానికి వస్తున్నాయి. బీడబ్ల్యూ టీవైఆర్,…